తెలంగాణ - Page 63
Telangana: విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.
By అంజి Published on 21 April 2025 6:37 AM IST
నల్లా కనెక్షన్లకు మోటార్లు..హైదరాబాద్ జలమండలికి 12 వేల ఫిర్యాదులు
HMWSSB అధికారుల ప్రకారం, మెట్రో కస్టమర్ కేర్ (MCC) గత నాలుగు నెలలుగా లో ప్రెషర్ గురించి ఫిర్యాదుల అందుకుంటోంది.
By Knakam Karthik Published on 20 April 2025 6:34 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో తీపికబురు
లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది.
By Knakam Karthik Published on 20 April 2025 6:09 PM IST
మందుబాబులకు చేదువార్త..రేపటి నుంచి మద్యంషాపులు క్లోజ్
మందుబాబులకు ఇది చేదు వార్త.. అయితే అది కేవలం హైదరాబాద్లోని వారికి మాత్రమే.
By Knakam Karthik Published on 20 April 2025 5:36 PM IST
జపాన్లో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ బృందం పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 20 April 2025 5:07 PM IST
ఆ పార్టీ విషసర్పాల కంటే డేంజర్: బండి సంజయ్
మజ్లిస్ పార్టీ విష సర్పాల కంటే డేంజర్ పార్టీ అని బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 April 2025 4:51 PM IST
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం: కేటీఆర్
ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 20 April 2025 3:35 PM IST
జేఈఈ అడ్వాన్స్డ్ -2025కి .. 526 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అర్హత
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) నుండి 526 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్డ్ 2025 కి అర్హత...
By అంజి Published on 20 April 2025 1:30 PM IST
త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్
త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
By అంజి Published on 20 April 2025 9:25 AM IST
Telangana: శుభవార్త.. వారికి పెన్షన్ పునరుద్ధరణ!
రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2.24 లక్షల మంది పెన్షన్దారులు సొంతూళ్ల నుంచి వలస వెళ్లినట్టు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గుర్తించింది.
By అంజి Published on 20 April 2025 7:53 AM IST
కేటీఆర్ బీజేపీకి కట్టు బానిసలా పని చేస్తున్నారు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 19 April 2025 2:30 PM IST
Telangana: ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది.
By అంజి Published on 19 April 2025 1:30 PM IST