ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

By -  Knakam Karthik
Published on : 17 Dec 2025 4:25 PM IST

Telangana, Disqualified MLAs, Speaker Gaddam Prasad, Congress, Brs, Supreme Court

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

కాగా ఐదుగురు ఎమ్మెల్యేలపై ఆరోపణలను కొట్టిపారేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ సందర్బంగా బండ్ల మోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డిలపై నమోదైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు.

Next Story