తెలంగాణ - Page 30
Telangana: నేడే కేబినేట్ భేటీ.. యువ వికాసం, ఉద్యోగుల డిమాండ్లు, కొత్త పోస్టులపై కీలక నిర్ణయాలు!
నేడు జరిగే కేబినేట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 5 Jun 2025 7:08 AM IST
అన్నదాతలకు శుభవార్త.. త్వరలోనే ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!
నేడు సచివాలయంలో జరిగే సమావేశంలో రైతులకు రైతు భరోసా ఆర్థిక సహాయం పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
By అంజి Published on 5 Jun 2025 6:34 AM IST
ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత మాదే: డిప్యూటీ సీఎం భట్టి
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని...
By Knakam Karthik Published on 4 Jun 2025 9:52 PM IST
ఎర్రగడ్డ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ సెంటర్లో ఫుడ్ పాయిజన్పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
By Knakam Karthik Published on 4 Jun 2025 8:30 PM IST
Video: వృద్ధ రైతుపై పోలీసు దాష్టీకం..సర్వత్రా విమర్శలు
నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ అమానవీయంగా ప్రవర్తించారు
By Knakam Karthik Published on 4 Jun 2025 4:33 PM IST
చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుంది
By Knakam Karthik Published on 4 Jun 2025 3:38 PM IST
కేసీఆర్ ఏం తప్పు చేశారు: ఎమ్మెల్సీ కవిత
రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
By అంజి Published on 4 Jun 2025 12:58 PM IST
Telangana: భారీ శుభవార్త.. వారికి రూ.18,000
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన 'తెలంగాణ నేతన్నకు భరోసా' పథకంకు సంబంధించి కీలక...
By అంజి Published on 4 Jun 2025 6:50 AM IST
ఇన్స్టాగ్రామ్లో మొదలైన గొడవ.. కారుతో ఢీకొట్టే దాకా..!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో థార్ వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
By Medi Samrat Published on 3 Jun 2025 7:45 PM IST
కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన TPCC..ఈ నెల 10 నుంచే అమల్లోకి
హైదరాబాద్ గాంధీభవన్లో ఈ నెల 10వ తేదీ నుంచి టీపీసీసీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 5:15 PM IST
మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పిన మంత్రి జూపల్లి
మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని మాజీ మంత్రి హరీష్రావుకు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు
By Knakam Karthik Published on 3 Jun 2025 2:06 PM IST
ఓపెన్ ప్లాట్ ఉన్న వారికి బిగ్ షాక్ ఇచ్చిన GHMC
హైదరాబాద్ సిటీలో ఓపెన్ ప్లాట్ ఉన్న వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 11:45 AM IST