తెలంగాణ - Page 31
సీఎం స్థానంలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు..రేవంత్పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 6 May 2025 1:05 PM IST
గుడ్న్యూస్: మినీ అంగన్వాడీ టీచర్లను ప్రమోట్ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 6 May 2025 12:41 PM IST
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తులకు దగ్గర పడుతున్న గడువు
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. మెగా డీఎస్సీ - 2025కి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 15తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని...
By అంజి Published on 6 May 2025 11:55 AM IST
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది..సమ్మె విరమించుకోవాలి: పొన్నం
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె విరమించుకోవాలని ఆర్టీసీ సంఘాలకు తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విజ్ఞప్తి చేశారు
By Knakam Karthik Published on 6 May 2025 11:49 AM IST
గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు..ఓ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం
హైదరాబాద్లో గచ్చిబౌలిలో హైడ్రా భారీగా కూల్చివేతలు చేపట్టింది
By Knakam Karthik Published on 6 May 2025 11:23 AM IST
ఉద్యోగ సంఘాల తీరుపై సీఎం గుస్సా
ఉద్యోగ సంఘాలపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 5 May 2025 7:20 PM IST
మే 15న పోచంపల్లిని సందర్శించనున్న మిస్ వరల్డ్-2025 పోటీదారులు
మిస్ వరల్డ్-2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు.
By Knakam Karthik Published on 5 May 2025 6:15 PM IST
ముగ్గురికి ప్రాణం పోసిన 20 ఏళ్ల యువకుడు..రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు ముగ్గురికి ప్రాణం పోశాడు.
By Knakam Karthik Published on 5 May 2025 4:52 PM IST
రాష్ట్రంలో రూ.3,900 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
తెలంగాణలో హైవేల డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By Knakam Karthik Published on 5 May 2025 3:44 PM IST
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారు: ఈటల
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 5 May 2025 2:45 PM IST
దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 5 May 2025 2:10 PM IST
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఈ నెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 5 May 2025 11:56 AM IST