తెలంగాణ - Page 23
డిప్యూటీ సీఎంను కలిసిన నూతన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ
నూతనంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం...
By Knakam Karthik Published on 13 May 2025 1:43 PM IST
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి హల్చల్.. ఐదుగురు మృతి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్ - బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసి చంపింది.
By అంజి Published on 13 May 2025 12:29 PM IST
రైతులకు తీపికబురు.. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ రైతులకు తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయని తెలిపింది.
By అంజి Published on 13 May 2025 8:28 AM IST
గుడ్న్యూస్.. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరోసారి పెంపు
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
By అంజి Published on 13 May 2025 7:10 AM IST
వచ్చే నెల నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్: పొంగులేటి
వచ్చే నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తాం..అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి...
By Knakam Karthik Published on 12 May 2025 5:34 PM IST
రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లు నియామకం
రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 12 May 2025 4:05 PM IST
ఆ పదవి దక్కలేదన్న అక్కసుతోనే మాట్లాడుతున్నారు..ఈటలపై టీపీసీసీ చీఫ్ ఫైర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏ కులమో చెప్పాలి..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార గౌడ్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 12 May 2025 3:40 PM IST
హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: సీఎం రేవంత్
సోమవారం హైదరాబాద్ నానక్రామ్గూడలో సోనాటా సాఫ్ట్వేర్ కొత్త క్యాంపస్ ను సీఎం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 12 May 2025 3:09 PM IST
నాపై దుష్ప్రచారం పార్టీకే నష్టం..ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 12 May 2025 11:37 AM IST
Telangana: నేటి నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా, కాంగ్రెస్ ప్రభుత్వం నేటి (మే 12) నుండి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్...
By అంజి Published on 12 May 2025 7:25 AM IST
గుడ్న్యూస్..రేపటి నుంచి మరో 25 రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 11 May 2025 8:30 PM IST
కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి..పేరు మార్చాలని డిమాండ్
బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్లోని శంషాబాద్లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 11 May 2025 7:15 PM IST