తెలంగాణ - Page 23
'ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 200 రోజులు దాటింది.. పట్టించుకోరా'.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ఫైర్
ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా స్పందించడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు...
By అంజి Published on 14 Sept 2025 11:31 AM IST
Telangana: నేడు మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల...
By అంజి Published on 14 Sept 2025 8:37 AM IST
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరుతాం: సీఎం రేవంత్
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను...
By అంజి Published on 14 Sept 2025 8:02 AM IST
సింగరేణి చరిత్రలో తొలిసారి మహిళలకు ఆ యంత్రాలు నడిపే ఛాన్స్..ఎలా అంటే?
సింగరేణిలో ఉద్యోగులుగా పని చేస్తోన్న మహిళలకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 13 Sept 2025 8:30 PM IST
తెలంగాణకు చెందాల్సిన నీటివాటాలో చుక్కనీరు వదులుకునే ప్రసక్తే లేదు: ఉత్తమ్
జలసౌధలో న్యాయనిపుణులు,నీటిపారుదల రంగ నిపుణులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 Sept 2025 7:42 PM IST
కాళేశ్వరంపై విచారణ అందుకే ఆగింది..టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకే బీజేపీ నేతల అడుగులకు బీఆర్ఎస్ మడుగులు ఒత్తుతోంది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు
By Knakam Karthik Published on 13 Sept 2025 6:12 PM IST
Video: పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్ల కోసం వచ్చి ఫిట్స్తో సొమ్మసిల్లిన రైతు
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని సొసైటీ వద్దకు యూరియా కోసం రైతులు భారీగా వచ్చారు.
By Knakam Karthik Published on 13 Sept 2025 3:15 PM IST
సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
By అంజి Published on 13 Sept 2025 12:10 PM IST
Telangana: ఆసుపత్రిలో ప్రసవం జరగకుండా ఉండటానికి.. పొలాల్లో దాక్కున్న గర్భిణీ గిరిజన మహిళ
గిరిజన సమూహానికి చెందిన గర్భవతి అయిన ఆదివాసీ మహిళ అత్రం భీమ్ బాయి (43), శుక్రవారం ఉదయం ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉండటానికి ...
By అంజి Published on 13 Sept 2025 7:51 AM IST
మహిళలకు శుభవార్త.. త్వరలోనే ఇందిరమ్మ చీరల పంపిణీ
దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
By అంజి Published on 13 Sept 2025 7:10 AM IST
Telangana: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ టైమ్ విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు..
By అంజి Published on 13 Sept 2025 6:58 AM IST
గోదావరి పుష్కరాల శాశ్వత ప్రాతిపదిక ఏర్పాట్లపై సీఎం కీలక ఆదేశాలు
గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు
By Knakam Karthik Published on 12 Sept 2025 2:35 PM IST














