తెలంగాణ - Page 225
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ముక్కు నేలకు రాసి, సీఎం పదవికి రాజీనామా చేస్తారా?: బండి సంజయ్
కాంగ్రెస్ పాలన బాగుందని విర్రవీగుతున్న సీఎంకు సవాల్ చేస్తున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ముక్కునేలకు రాసి పదవి నుంచి తప్పుకుంటారా? అని...
By Knakam Karthik Published on 25 Feb 2025 11:37 AM IST
'ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీ'.. తెలంగాణ సర్కార్ సంచలనం
కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డులు అందించేందుకు మూహుర్తం ఖరారు చేసింది.
By అంజి Published on 25 Feb 2025 11:14 AM IST
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 25 Feb 2025 8:37 AM IST
స్కూలు విద్యార్థులకు గుడ్న్యూస్
మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
By అంజి Published on 25 Feb 2025 7:00 AM IST
మేము 55 వేల ఉద్యోగాలు ఇస్తే.. వాళ్లు రెండు ఇచ్చారు : సీఎం రేవంత్
మంచిర్యాల ప్రాంత ప్రజలు అదృష్టవంతులని.. మీరు ఒక్క ఓటు వేస్తే ఇద్దరు సేవకులుగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ లభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 24 Feb 2025 5:31 PM IST
సీఎం రేవంత్కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది: ఎమ్మెల్సీ కవిత
ముఖ్యమంత్రి రేవంత్కు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 5:27 PM IST
మందు బాబులకు బ్యాడ్ న్యూస్..ఆ మూడ్రోజులు అక్కడ వైన్స్ బంద్
తెలంగాణలో మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 4:43 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:50 PM IST
ఫామ్ హౌజ్లో కూర్చొని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్లో కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:35 PM IST
కార్మికుల ప్రాణాల కంటే, సీఎంకు ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా?: జగదీష్ రెడ్డి
ఎల్ఎల్బీసీ ఘటనలో కార్మికుల ప్రాణాల కంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందా.. అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:10 PM IST
కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు: లక్ష్మణ్
కేసీఆర్, సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 1:51 PM IST
సరైన టైమ్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెడతారు.. సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 12:19 PM IST














