తెలంగాణ - Page 157
'పేర్లు మార్చే పని తప్పా.. అసలైన పనిలేదు'.. ప్రభుత్వంపై బండి సెటైర్లు
ఐదు రూపాయలకే అన్నం పథకం పేరును అన్నపూర్ణ నుంచి ఇందిరా క్యాంటీన్గా మార్చడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
By అంజి Published on 27 Jun 2025 2:56 PM IST
ఈ-కేబినెట్ విధానం తీసుకురానున్న సర్కార్, సుపరిపాలన లక్ష్యంగా సంస్కరణలు
తెలంగాణలో సుపరిపాలన లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 27 Jun 2025 10:14 AM IST
నిజామాబాద్లో పసుపు బోర్డు హెడ్క్వార్టర్స్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..!
నిజామాబాద్ పసుపు బోర్డు ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది
By Knakam Karthik Published on 27 Jun 2025 9:42 AM IST
గంజాయి, డ్రగ్స్ మహమ్మారి పనిపట్టే 'ఈగల్' ఫోర్స్
మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి 'EAGLE'(Elite Action Group For Drug Law Enforcement)ను ప్రారంభించారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 8:45 AM IST
ఇవాళే తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్
తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళే విడుదల కానున్నాయి
By Knakam Karthik Published on 27 Jun 2025 8:11 AM IST
హైదరాబాద్లో రూ.5లకే బ్రేక్ ఫాస్ట్..GHMC స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం
ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) అందించేందుకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:30 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్..రాష్ట్రంలో రెండు జాబ్ నోటిఫికేషన్లు విడుదల
రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 6:56 AM IST
కష్టం, కమిట్మెంట్తోనే నేను, విజయ్ దేవరకొండ ఈ స్థాయికి వచ్చాం : సీఎం రేవంత్
తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉందని.. నిజామ్లకు రాజా కార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇదని.. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ...
By Medi Samrat Published on 26 Jun 2025 8:15 PM IST
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 12:43 PM IST
సీఎం రేవంత్కు జాగృతి తరపున అవినీతి చక్రవర్తి బిరుదు ఇస్తున్నాం: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 12:23 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..స్టేట్మెంట్ ఇవ్వాలని బీజేపీ ఎంపీకి సిట్ నోటీసు
చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 11:55 AM IST
'ఒకే గదిలో అమ్మాయిలు-అబ్బాయిలు'.. కాంగ్రెస్ సీనియర్ నేత గుస్సా..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, సమాచార సాంకేతిక మంత్రి డి.శ్రీధర్ బాబుకు కీలక సూచనలు చేసారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:56 AM IST











