తెలంగాణ - Page 151
కిశోర బాలికలకు గుడ్న్యూస్.. నేడు ఇందిరమ్మ అమృతం పథకం అమలు
కౌమార బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పౌష్ఠికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు 'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని...
By అంజి Published on 29 May 2025 6:37 AM IST
ఆ విషయంలో టాప్లో నిలిచిన కామారెడ్డి పోలీసులు..!
కామారెడ్డి పోలీసులు దొంగిలించబడిన 107 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
By Medi Samrat Published on 28 May 2025 9:18 PM IST
సుప్రీం కోర్టుకు మంచు విష్ణు
సినీ నటుడు మంచు విష్ణు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసును...
By Medi Samrat Published on 28 May 2025 8:36 PM IST
నన్ను సంప్రదించకుంటే ఎలా.? : ఎమ్మెల్సీ కవిత గుస్సా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 28 May 2025 8:12 PM IST
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 May 2025 5:15 PM IST
రైతులకు తీపికబురు.. పంట నష్ట పరిహారం నిధులు విడుదల
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 28 May 2025 3:43 PM IST
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:30 PM IST
4 ఎకరాలు పైబడిన రైతులకు రైతుభరోసాపై మంత్రి కీలక ప్రకటన
రైతుభరోసా డబ్బులపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 28 May 2025 2:21 PM IST
పోలవరం తరహాలో మేడిగడ్డ పునరుద్ధరించాలి..NDSA నివేదిక బూటకం: కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని..బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 28 May 2025 1:53 PM IST
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 28 May 2025 1:33 PM IST
రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 20 వేల మందికి పైగా డుమ్మా
తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
By Knakam Karthik Published on 28 May 2025 12:48 PM IST
తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
By Knakam Karthik Published on 28 May 2025 12:17 PM IST














