తెలంగాణ - Page 126
తెలంగాణ, ఏపీలో 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
By అంజి Published on 30 Jun 2025 8:29 AM IST
Telangana: 16 వేల మంది ఉద్యోగుల పదవీకాలం పొడిగింపు
వైద్య ఆరోగ్య శాఖలో డీఎంఈ విభాగంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, హానరోరియం, మల్టీ టాస్కింగ్ విధానంలో పని చేస్తున్న 16 వేల మంది ఉద్యోగుల పదవీ...
By అంజి Published on 30 Jun 2025 7:41 AM IST
ప్రభుత్వంతో చర్చలు సఫలం..సమ్మె ఉపసంహరించుకున్న జూడాలు
ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 9:27 PM IST
ఆదిలాబాద్లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు..వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ
నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తుల బాగోతం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:18 PM IST
గుడ్న్యూస్..మెడికల్ స్టూడెంట్స్కు స్టైఫండ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో మెడికల్ స్టూడెంట్స్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 7:15 PM IST
చర్చల్లేవ్..వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా
మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 5:57 PM IST
బీజేపీ ఎంపీకి మరోసారి బెదిరింపులు, దమ్ముంటే కాపాడుకోవాలని ఫోన్ కాల్
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. ఇ
By Knakam Karthik Published on 29 Jun 2025 4:38 PM IST
నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల కలను మోదీ నెరవేర్చారు: అమిత్ షా
నిజామాబాద్లో పసుపు రైతుల నలభై సంవత్సరాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ అమిత్ షా పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 3:49 PM IST
33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ నుండి 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అదనపు కలెక్టర్ల పదవులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం...
By అంజి Published on 29 Jun 2025 11:09 AM IST
కొండా మురళికి షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకులపై బహిరంగ వ్యాఖ్యలకు సంబంధించి వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మాజీ...
By అంజి Published on 29 Jun 2025 10:09 AM IST
హెచ్ఐవీ బాధితులకు కొత్త పెన్షన్లు.. ప్రభుత్వం నిర్ణయం
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హెచ్ఐవీ బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
By అంజి Published on 29 Jun 2025 7:45 AM IST
తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా.. మూడు ప్రాంతాలుగా విభజించి రాష్ట్రం సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించడానికి సంబంధించిన విజన్...
By అంజి Published on 29 Jun 2025 6:59 AM IST














