తెలంగాణ - Page 122
ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెంచిన ప్రభుత్వం
మోటారు వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఫీజులను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది.
By Knakam Karthik Published on 14 Aug 2025 11:46 AM IST
హైదరాబాద్కు సమీపంలో స్వల్ప భూ ప్రకంపనలు..ఇళ్ల నుంచి జనం పరుగులు
వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి
By Knakam Karthik Published on 14 Aug 2025 10:00 AM IST
తెలంగాణలో త్వరలోనే టూరిస్ట్ పోలీస్: డీజీపీ
రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు
By Knakam Karthik Published on 14 Aug 2025 8:02 AM IST
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం: సీఎం రేవంత్
ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:11 AM IST
గుడ్న్యూస్..అగ్రికల్చర్ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు
తెలంగాణలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్ఏ విద్యార్థులకు వర్సిటీ రిజిస్ట్రార్ శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:01 AM IST
కాంగ్రెస్ పార్టీ హిందువులను విభజిస్తూ ఉంది
భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవి లత హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
By Medi Samrat Published on 13 Aug 2025 9:15 PM IST
కోదండరాం, అలీఖాన్ల ఎమ్మెల్సీ నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 5:02 PM IST
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలి..మంత్రి ఉత్తమ్కు హరీశ్రావు లేఖ
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు
By Knakam Karthik Published on 13 Aug 2025 4:43 PM IST
ఆ ప్రతిపాదన తీసుకువస్తే స్వాగతిస్తాం..కంచగచ్చిబౌలి భూములపై సుప్రీం వ్యాఖ్య
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలిలో వెయ్యికి పైగా చెట్లు కొట్టివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది.
By Knakam Karthik Published on 13 Aug 2025 2:33 PM IST
కర్రీ పఫ్లో పాము ఉదంతం.. బేకరీపై కేసు నమోదు
మహబూబ్ నగర్ జిల్లా అధికారులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక బేకరీపై కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 13 Aug 2025 2:30 PM IST
ఆ రాజకీయ నిర్ణయాలు తెలంగాణకు అవమానమే..కేంద్రంపై శ్రీధర్బాబు ఫైర్
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరి అవలంబిస్తుందని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 2:14 PM IST
ఆపద సమయంలో ప్రజలకు ఉండాలి..కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ పిలుపు
ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు
By Knakam Karthik Published on 13 Aug 2025 11:31 AM IST














