You Searched For "Tirumala"
TTD: తిరుమల శ్రీవారి కానుకలను లెక్కించే విధానంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం
పదే పదే దొంగతనాలు జరుగుతున్నప్పటికీ, కానుకలను లెక్కించే పురాతన మాన్యువల్ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొనసాగించడంపై...
By అంజి Published on 17 Dec 2025 11:28 AM IST
అర్చకుల జీతాలు పెంపుపై టీటీడీ శుభవార్త.. భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి భక్తుల సౌకర్యం, సంస్థాగత బలోపేతం లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 4:01 PM IST
తిరుమలలో బయటపడ్డ మరో స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో కుంభకోణం బయటకు వచ్చింది.
By అంజి Published on 10 Dec 2025 8:43 AM IST
సిరి సంపదలను కలిగించే 'వ్యూహ లక్ష్మి'.. పసుపు ప్రసాదాన్ని ఎలా పొందాలంటే?
తిరుమల శ్రీవారి వక్ష స్థలంలో 'వ్యూహ లక్ష్మి' కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు.
By అంజి Published on 6 Dec 2025 8:05 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు నేడే రిలీజ్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 5 Dec 2025 7:21 AM IST
భక్తులకు అలర్ట్..శ్రీవారి వైకుంఠ ద్వార ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపే విడుదల
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది.
By Knakam Karthik Published on 4 Dec 2025 11:48 AM IST
తిరుమల వైకుంఠద్వార దర్శనాలు.. టోకెన్ల బుకింగ్ ఇలా చేసుకోండి
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఈ నెల 27వ తేదీన అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
By అంజి Published on 26 Nov 2025 10:00 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:28 PM IST
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్, రేపే ఫిబ్రవరి కోటా రిలీజ్
శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 17 Nov 2025 8:17 AM IST
2 లక్షల మందికి భోజనాలు..తిరుమలలో అత్యాధునిక వంటగది నిర్మిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ కంపెనీ తిరుమలలో అత్యాధునిక వంటగదిని నిర్మిస్తామని ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 2:26 PM IST
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కలకలం
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దీంతో గుంపులుగా కదలాలని యాత్రికులకు పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
By అంజి Published on 1 Nov 2025 10:30 AM IST
టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు అరెస్ట్
నెయ్యి కల్తీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) టిటిడి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి...
By అంజి Published on 31 Oct 2025 7:01 AM IST











