You Searched For "Tirumala"
భక్తుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్బ్యాక్ వ్యవస్థ.. ప్రారంభించిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రారంభించింది.
By అంజి Published on 3 May 2025 9:38 AM IST
టీటీడీ కీలక ప్రకటన..వచ్చే నెల నుంచి సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాల రద్దు
వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 April 2025 9:18 PM IST
తిరుమలలో భద్రతా లోపాలు.. ఏపీ ప్రభుత్వానికి హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు
తిరుమల ఆలయంలో భద్రతా లోపాలను పరిశీలించాలని హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
By అంజి Published on 23 April 2025 11:09 AM IST
గోశాలలో ఆవుల మృత్యువాత వ్యాఖ్యలు.. టీటీడీ మాజీ ఛైర్మన్పై కేసు
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
By Knakam Karthik Published on 18 April 2025 9:29 AM IST
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం
తిరుమలలో మరోసారి భద్రతా ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో అనధికార డ్రోన్ కెమెరా ఎగిరింది.
By Medi Samrat Published on 15 April 2025 8:22 PM IST
భక్తులకు గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..ఆ లేఖలపైనే ఇక నుంచి రూమ్స్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 April 2025 12:50 PM IST
తిరుమలలో అపచారం
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 12 April 2025 3:45 PM IST
గోశాలలో 100కుపైగా ఆవులు మృతి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న గోశాలలో 100 కి పైగా ఆవులు చనిపోయాయనే వార్తలు నకిలీవని శుక్రవారం పేర్కొంది.
By అంజి Published on 12 April 2025 7:32 AM IST
టీటీడీ సిఫార్సు లేఖలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్
టీటీడీ సిఫార్సు లేఖలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది.
By అంజి Published on 5 April 2025 8:28 AM IST
రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలివే..
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
By Medi Samrat Published on 3 April 2025 10:19 AM IST
శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం వేలం
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం ఏప్రిల్ 10న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం...
By Medi Samrat Published on 24 March 2025 9:16 PM IST
24 క్లేమోర్మైన్స్ పేలినా బతికున్నానంటే శ్రీవారి భిక్షతోనే..
రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవు.. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు...
By Medi Samrat Published on 21 March 2025 1:19 PM IST