You Searched For "Telangana"
వారు చనిపోవడానికి కారణం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: హరీశ్రావు
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 4:20 PM IST
తెలంగాణలో సంచలనం..మరణ వాంగ్మూలం పేరుతో డీఎస్పీ నళిని లేఖ
డీఎస్పీ నళిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మరణ వాంగ్మూలం అంటూ ఓ లేఖను విడుదల చేసిన ఆమె అందులో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:34 PM IST
Telangana : ఈ జిల్లాలకు వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 20 Sept 2025 9:00 PM IST
తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు
నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:05 PM IST
ప్రజల ముక్కుపిండి రూ. 270 కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది : కేటీఆర్
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్...
By Medi Samrat Published on 20 Sept 2025 2:45 PM IST
Telangana: నకిలీ క్లినిక్పై డీసీఏ దాడులు.. రూ.50,000 విలువైన మందులు స్వాధీనం
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, నాగరం గ్రామంలోని ఒక నకిలీ క్లినిక్పై దాడి చేసి, అమ్మకానికి అక్రమంగా...
By అంజి Published on 20 Sept 2025 12:00 PM IST
మైనార్టీలకు భారీ శుభవార్త.. రెండు కొత్త పథకాలు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు...
By అంజి Published on 20 Sept 2025 6:52 AM IST
తెలంగాణలో త్వరలోనే ఉన్నస్థాయి టూరిజం కాన్క్లేవ్: మంత్రి జూపల్లి
త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Knakam Karthik Published on 19 Sept 2025 4:57 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:32 PM IST
పండుగలు వస్తే చాలు, దండుకోవడమేనా?..ఆర్టీసీ ఛార్జీలపై హరీశ్రావు ఫైర్
దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 19 Sept 2025 2:01 PM IST
మేడారం మాస్టర్ ప్లాన్ రెడీ..సీఎం ఆమోదం తర్వాతే పనులు
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్దం అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 10:51 AM IST
విషాదం.. అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి తన రూమ్మేట్తో జరిగిన గొడవ తర్వాత.. అమెరికాలో పోలీసులు అతడిని కాల్చి చంపారని అతని కుటుంబ...
By అంజి Published on 19 Sept 2025 6:39 AM IST











