You Searched For "Minister Tummala Nageswara Rao"
Telangana: వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పంట నష్టం డబ్బులు
తెలంగాణలో మార్చి 21 నుంచి 23 వరకు కురిసన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి.
By అంజి Published on 28 March 2025 6:52 AM IST
త్వరలోనే ఆ సంస్థలు విలీనం, మంత్రి తుమ్మల కీలక ప్రకటన
త్వరలోనే కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 10 March 2025 4:07 PM IST
Telangana: వారికి.. శుభవార్త చెప్పిన ప్రభుత్వం
చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
By అంజి Published on 21 Feb 2025 8:01 AM IST
రైతుల అకౌంట్లలోకి డబ్బులు.. బిగ్ అప్డేట్
రైతులకు త్వరలోనే మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు మంత్రి...
By అంజి Published on 29 Dec 2024 9:34 AM IST
రైతు భరోసా అమలుపై మంత్రి తుమ్మల క్లారిటీ
రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే.. వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా పథకం అమలు...
By అంజి Published on 20 Oct 2024 6:29 AM IST
త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల
రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్న్యూస్ చెప్పారు. రూ.7,500 (ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు) ఇస్తామన్నారు.
By అంజి Published on 16 Oct 2024 1:30 PM IST
Telangana: గ్రూప్ - 4 అభ్యర్థులకు శుభవార్త
గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
By అంజి Published on 8 Oct 2024 6:46 AM IST
ఆ రుణం కూడా త్వరలోనే మాఫీ.. రైతులకు మంత్రి తుమ్మల గుడ్న్యూస్
రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారికి త్వరలోనే దశలవారీగా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
By అంజి Published on 24 Aug 2024 6:59 AM IST
రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక అప్డేట్.. వారికి మాత్రమే పెట్టుబడి డబ్బులు
పంట సాగు చేసే వారికే రైతు భరోసా అందనుంది. ఈ పథకం కింద అర్హులకే మాత్రమే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
By అంజి Published on 15 Jun 2024 7:01 AM IST