You Searched For "LatestNews"
స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలనుకుంటున్నారా..? ఒకే క్లిక్తో టిక్కెట్ కొనండి ఇలా..
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల T20 సిరీస్ జరుగుతోంది. ఇందులో టీం ఇండియా మొదటి T20 మ్యాచ్ను గెలుచుకుంది
By Medi Samrat Published on 7 Oct 2024 9:16 PM IST
రుణాలపై వడ్డీ మాఫీ చేసిన ప్రభుత్వం.. 70 వేల మంది రైతులకు ప్రయోజనం
జార్ఖండ్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను ప్రారంభించింది
By Medi Samrat Published on 7 Oct 2024 8:59 PM IST
పవన్ కళ్యాణ్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు వ్యవహరం లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ.. సమాజం లో ఆమాటల మూలంగా అశాంతి...
By Kalasani Durgapraveen Published on 7 Oct 2024 6:15 PM IST
గ్యాంగ్ రేప్ జరగలేదు.. అత్యాచారం చేసి.. హత్య చేసింది అతడే.. ఆర్జి కర్ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ వ్యవహారం ఇంకా ముగిసిపోలేదు.
By Medi Samrat Published on 7 Oct 2024 5:27 PM IST
Gold Price : ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర
సోమవారం నాడు బంగారం ధరలు పెరిగాయి. రూ. 250 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ.78,700కి చేరింది
By Medi Samrat Published on 7 Oct 2024 5:10 PM IST
సెంచరీకి చేరువలో టమాటా ధర.!
కిలో టమాటా మార్కెట్లలో ధర రూ.100 దాటడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
By Kalasani Durgapraveen Published on 7 Oct 2024 4:56 PM IST
10 ఏళ్ల బాలుడు అదృశ్యం.. ఐదు రోజుల తర్వాత ముక్కలుగా దొరికిన మృతదేహం
ఛత్తీస్గఢ్లోని బలరామ్పూర్ జిల్లా వాద్రాఫ్నగర్ బ్లాక్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది
By Medi Samrat Published on 7 Oct 2024 4:28 PM IST
త్వరలో టీడీపీలో చేరుతా : మాజీ ఎమ్మెల్యే తీగల
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరతానని తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 7 Oct 2024 4:13 PM IST
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి : బాల్క సుమన్
కాంగ్రెస్ పది నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
By Medi Samrat Published on 7 Oct 2024 3:39 PM IST
ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం : మంత్రి పొన్నం
కింది స్థాయి నుండి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
By Kalasani Durgapraveen Published on 7 Oct 2024 3:29 PM IST
ఆహారంలో విషం కలిపి 13 మంది కుటుంబ సభ్యులను చంపిన యువతి
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఓ యువతి ఆహారంలో విషం కలిపి తన కుటుంబంలోని 13 మందిని చంపేసింది.
By Medi Samrat Published on 7 Oct 2024 2:45 PM IST
మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదలెవరూ నిరాశ్రయులు కారు : సీఎం రేవంత్
మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 5 Oct 2024 9:15 PM IST











