You Searched For "LatestNews"
ఐదేళ్ల తర్వాత భేటీ అయిన ప్రధాని మోదీ, జీ జిన్పింగ్
రష్యాలోని కజాన్లో జరుగుతున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ను కలిశారు
By Medi Samrat Published on 23 Oct 2024 6:56 PM IST
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్
గుంటూరు లో దారుణ లైంగిక వేధింపులకు గురై.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని మాజీ సీఎం, వైయస్సార్సీపీ...
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 5:44 PM IST
విమానాలకు బెదిరింపులు.. 'ఎక్స్'ను మందలించిన కేంద్రం..!
గత కొన్ని రోజులుగా వివిధ విమానయాన సంస్థల విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 23 Oct 2024 5:20 PM IST
రూ.80 వేల మార్క్ దాటిన బంగారం ధర..!
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,000 మార్క్ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది
By Medi Samrat Published on 23 Oct 2024 3:48 PM IST
Alert : తీవ్రతుపానుగా మారనున్న ‘దానా’.. ఈ పనులు చేయకండి..!
తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్ రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్...
By Medi Samrat Published on 23 Oct 2024 2:54 PM IST
విద్యార్థి మృతి కారణం అయిన బిర్యానీ
నారాయణ కాలేజ్ ఇంటర్ విద్యార్థి బిల్డింగ్ పై నుండి జారి కింద పడి మృతి చెందాడు.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 2:39 PM IST
కొంత హోంవర్క్ చేయండి.. పుకార్లను కొట్టిపారేసిన అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం భారత జట్టులోకి పునరాగమనం కోసం చూస్తున్నాడు.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 2:01 PM IST
గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
2001లో జరిగిన జయశెట్టి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 12:50 PM IST
ఇదేం ఊచకోత.. 103 బంతుల్లోనే 'డబుల్ సెంచరీ' బాదేశాడు..!
ఫోర్ట్ ట్రోఫీ వన్డే టోర్నీలో ఆరో మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ జాసన్ బోవ్స్ చరిత్ర సృష్టించాడు.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 12:08 PM IST
Video : కోహ్లీకి ఈరోజు చాలా ప్రత్యేకం.. ఆ సిక్స్లు ఇప్పటికీ హరీస్ మర్చిపోయి ఉండకపోవచ్చు..!
భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే మైదానంలో సెటిల్ అయ్యాడో.. ప్రత్యర్థి జట్టు కష్టాల్లో కూరుకుపోవడం ఖాయం.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 11:20 AM IST
వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందించనున్న ప్రభుత్వం
ప్రత్యేక ఉన్నత విద్యార్హతలు కలిగిన వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 11:16 AM IST
బద్వేల్ ఘటన.. బాలిక తల్లితో మాట్లాడిన సీఎం
కడప జిల్లా బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 10:39 AM IST










