You Searched For "LatestNews"

షెఫాలీ వర్మకు షాక్‌.. మహిళల ప్రపంచకప్‌కు భారత జట్టు ప్ర‌క‌ట‌న‌
షెఫాలీ వర్మకు షాక్‌.. మహిళల ప్రపంచకప్‌కు భారత జట్టు ప్ర‌క‌ట‌న‌

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం నాడు మహిళల ప్రపంచ కప్ 2025 కోసం భారత మహిళల జట్టును ప్రకటించింది.

By Medi Samrat  Published on 19 Aug 2025 4:45 PM IST


ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన KLH బాచుపల్లి విద్యార్థి
ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన KLH బాచుపల్లి విద్యార్థి

KLH బాచుపల్లి, తన బి.టెక్. విద్యార్థి అయిన పడిగ తేజేష్ సాధించిన విజయాన్ని గర్వంగా జరుపుకుంటోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 Aug 2025 4:30 PM IST


స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు.. బాధ్యత : మంత్రి
స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు.. బాధ్యత : మంత్రి

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on 19 Aug 2025 4:16 PM IST


Heavy Rains : స్కూళ్లు, కాలేజీలు బంద్‌.. మందగించిన న‌గ‌ర వేగం
Heavy Rains : స్కూళ్లు, కాలేజీలు బంద్‌.. మందగించిన న‌గ‌ర 'వేగం'

దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీని కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

By Medi Samrat  Published on 19 Aug 2025 8:59 AM IST


శ్రీ‌వారి ద‌ర్శ‌నం, వసతి కోసం దళారులను ఆశ్రయించకండి : టీటీడీ
శ్రీ‌వారి ద‌ర్శ‌నం, వసతి కోసం దళారులను ఆశ్రయించకండి : టీటీడీ

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ద‌ర్శ‌నం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని, టిటిడి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా మ‌రియు టోకెన్‌...

By Medi Samrat  Published on 18 Aug 2025 9:19 PM IST


ప్ర‌ధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. ట్రంప్‌తో మీటింగ్‌పై చర్చ
ప్ర‌ధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. ట్రంప్‌తో మీటింగ్‌పై చర్చ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

By Medi Samrat  Published on 18 Aug 2025 7:51 PM IST


మనీషా కోసం ప్రజల పోరాటం
మనీషా కోసం ప్రజల పోరాటం

19 ఏళ్ల ప్లేస్కూల్ టీచర్ మనీషా దారుణ హత్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హర్యానా రాష్ట్రం భివానీలో సింఘాని గ్రామంలో ప్రజల ఆగ్రహం పెరుగుతూనే ఉంది.

By Medi Samrat  Published on 18 Aug 2025 7:13 PM IST


రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ.. రాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచే ఉంటాయ్‌..!
రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ.. రాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచే ఉంటాయ్‌..!

మూడేళ్ల కాలపరిమితో రాష్ట్రంలో నూతన బార్ పాలసీని అమలు చేయనున్నట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు.

By Medi Samrat  Published on 18 Aug 2025 6:48 PM IST


Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం సోమవారం రాత్రి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్...

By Medi Samrat  Published on 18 Aug 2025 6:37 PM IST


రూ.30,000 లంచానికి ఆశ‌ప‌డి భారీ మూల్యం చెల్లించుకోనున్న వైద్యాధికారి
రూ.30,000 లంచానికి ఆశ‌ప‌డి భారీ మూల్యం చెల్లించుకోనున్న వైద్యాధికారి

గ‌తంలో క‌ర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి(డిఎంహెచ్ ఓ)గా ప‌నిచేస్తూ రూ.30,000 లంచానికి ఆశ‌ప‌డిన ఒక డాక్ట‌రుకు నేడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన...

By Medi Samrat  Published on 18 Aug 2025 4:39 PM IST


ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది

By Medi Samrat  Published on 18 Aug 2025 4:23 PM IST


షాకింగ్‌.. ఆ సూట్ కేసులో పుతిన్ మలమూత్రాలు..!
షాకింగ్‌.. ఆ సూట్ కేసులో 'పుతిన్' మలమూత్రాలు..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా పర్యటన సందర్భంగా అలస్కాను సందర్శించారు.

By Medi Samrat  Published on 18 Aug 2025 3:46 PM IST


Share it