You Searched For "LatestNews"
రాజకీయం అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరడం, ముద్దులు పెట్టడం కాదు..
గత ప్రభుత్వం పాడి రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ఎవరూ బాగుపడకూడదు.. ఎవరి దగ్గరా డబ్బులుండకూడదు అనే ఒకే ఒక సిద్ధాంతంతో
By Medi Samrat Published on 10 Jan 2025 8:37 PM IST
తొక్కిసలాట ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదు : టీటీడీ చైర్మన్
అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.
By Medi Samrat Published on 10 Jan 2025 7:45 PM IST
గుడ్న్యూస్.. వైద్య, ఆరోగ్య శాఖలో ఏడెనిమిది వేల ఖాళీల భర్తీకి మంత్రి ఆదేశం
ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాల నిర్వహణ తీరు, వైద్య సిబ్బంది కొరత, సిబ్బంది దృక్పధం, జవాబుదారీతనం విషయాలకు...
By Medi Samrat Published on 10 Jan 2025 6:50 PM IST
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పొందలేకపోతున్నానని సీనియర్ సిటిజన్ బలవన్మరణం
సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 6:41 PM IST
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 5:10 PM IST
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు భారీ ఊరట
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, క్యాసినోలకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 4:27 PM IST
క్షీణించిన ఛోటా రాజన్ ఆరోగ్యం
ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ఆరోగ్యం శుక్రవారం ఒక్కసారిగా క్షీణించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 4:13 PM IST
Video : రాహుల్ను ఇంటికి ఆహ్వానించింది.. తీరా వచ్చాక తాళాలు దొరకక..
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని కెవెంటర్స్ స్టోర్ను సందర్శించారు.
By Medi Samrat Published on 10 Jan 2025 3:58 PM IST
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం వార్నింగ్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Medi Samrat Published on 10 Jan 2025 3:16 PM IST
రూ.5.29 కోట్ల విలువైన సైబర్ మోసాలు.. 23 మంది అరెస్ట్
5.29 కోట్ల విలువైన సైబర్ మోసానికి పాల్పడిన 23 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 10 Jan 2025 2:58 PM IST
Video : మనుషులు చనిపోయారు.. మీకు బాధ లేదా?.. అభిమానులపై పవన్ ఆగ్రహం
తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 8:33 PM IST
సోషల్ మీడియాలో వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్
తనను చంపుతానని బెదిరించిన ఇన్స్టాగ్రామ్ యూజర్పై నటి నిధి అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 8:30 PM IST