You Searched For "LatestNews"
టీ20 ప్రపంచకప్కు టీమిండియా సిద్ధంగా లేదు.. కోచ్ షాకింగ్ ప్రకటన
ప్రస్తుత టీమ్ ఇండియా పరిస్థితులపై భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 10 Nov 2025 3:18 PM IST
కాంగ్రెస్ మద్దతిచ్చినా అండగా నిలిచేవాళ్లం : ఆర్ఎస్ఎస్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏ ఒక్క వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ మద్దతు ఇవ్వదని, కేవలం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే విధానాలకు మాత్రమే కట్టుబడి...
By Medi Samrat Published on 9 Nov 2025 9:20 PM IST
అనుపమ పరమేశ్వరన్ను వేధించింది ఓ అమ్మాయా..!
ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ కు ఆన్లైన్ వేధింపులు ఎదురయ్యాయి.
By Medi Samrat Published on 9 Nov 2025 8:30 PM IST
ఎంత కాదన్నా అది జైలు.. వారు మాత్రం ఎంచక్కా..!
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ, టెలివిజన్ చూస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి.
By Medi Samrat Published on 9 Nov 2025 7:13 PM IST
మరణించిన న్యాయవాదుల కుటుంబాల కోసం రూ.46 కోట్లు విడుదల
రాష్ట్రంలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు పరిహారం అందించడంలో భాగంగా కూటమి ప్రభుత్వం రూ. 46 కోట్లు మొత్తాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు...
By Medi Samrat Published on 8 Nov 2025 9:00 PM IST
ఆసియాలో 'హ్యాపీయెస్ట్ సిటీ' ఏదో తెలుసా.?
ఆనందం అనేది మాటల్లో చెప్పడం కష్టం.. ఆనందం యొక్క అర్థం ప్రతీ ఒక్కరికి భిన్నంగా ఉంటుంది.
By Medi Samrat Published on 8 Nov 2025 8:10 PM IST
అమిత్ షాపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మీడియా సమావేశంలో ప్రధాని మోదీపై వివాదాస్పద ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 8 Nov 2025 7:20 PM IST
12 ఏళ్లుగా అజేయంగా నిలిచిన భారత్..!
వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా ఐదో, చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 8 Nov 2025 6:30 PM IST
భయ్యా ఏం చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్ ఎంత పని చేశాడంటే..
బెంగళూరుకు చెందిన ర్యాపిడో డ్రైవర్ చేసిన సిగ్గుమాలిన పని వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 8 Nov 2025 5:40 PM IST
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. సిరీస్ మనదే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 8 Nov 2025 4:50 PM IST
కుప్పంలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
కుప్పంలోని ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శనివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 8 Nov 2025 4:19 PM IST
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది : టీపీసీసీ చీఫ్
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.
By Medi Samrat Published on 8 Nov 2025 3:25 PM IST











