You Searched For "Hyderabad news"
కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు ఎక్స్గ్రేషియా ప్రకటన
కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుతం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది
By Knakam Karthik Published on 24 Oct 2025 12:45 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం..హెల్ప్లైన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
కర్నూలు బస్సు దుర్ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 24 Oct 2025 11:20 AM IST
గోరక్ష కార్యకర్త సోనుపై కాల్పుల నిందితులు అరెస్ట్
పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 11:30 AM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ పూర్తి..పోటీలో ఎంతమంది అంటే?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలనను ఎన్నికల అధికారి పూర్తి చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 9:19 AM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేసీఆర్ కీలక సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేడు ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:52 AM IST
ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణం పూర్తిపై సీఎం రేవంత్ డెడ్లైన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 22 Oct 2025 3:03 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..మొత్తం 321 నామినేషన్లు దాఖలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 2:20 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్ కోసం రంగంలోకి కేసీఆర్..కేటీఆర్, హరీశ్రావుతో చర్చలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల...
By Knakam Karthik Published on 22 Oct 2025 1:45 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్కు ముగిసిన నామినేషన్ల పర్వం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 4:24 PM IST
మావోయిస్టులు లొంగిపోయి, సమాజంలో తిరిగి కలిసిపోవాలి: సీఎం రేవంత్
వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 21 Oct 2025 2:41 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముగ్గురు పరిశీలకుల నియామకం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది
By Knakam Karthik Published on 21 Oct 2025 1:40 PM IST
ఏఐసీసీ అంటే..ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ క్యాంపైనర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 12:40 PM IST











