You Searched For "Hyderabad news"
కల్తీగాళ్లకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఆహార కల్తీ అనేది కేవలం నేరం మాత్రమే కాదు, సమాజంపై జరుగుతున్న ఒక ఘోరమైన దాడి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 30 March 2026 7:00 PM IST
బంజారాహిల్స్ స్మశానంలో గ్యాస్ దందా..414 సిలిండర్లు సీజ్, 10 మంది అరెస్ట్
గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న భారీ ముఠాను టాస్క్ఫోర్స్ మరియు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 30 March 2026 6:34 PM IST
కేటీఆర్ నా తండ్రి భూమిని లాక్కున్నారు..దానం నాగేందర్ సంచలన ఆరోపణలు (video)
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 29 March 2026 3:29 PM IST
హైదరాబాద్లో ఏప్రిల్ 26న ‘నోటి క్యాన్సర్ అవగాహన మారథాన్’
హైదరాబాద్లోని కాచిగూడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘నోటి క్యాన్సర్ అవగాహన మారథాన్’కు సంబంధించిన వాల్ పోస్టర్ను మంత్రి జి. కిషన్ రెడ్డి...
By Knakam Karthik Published on 28 March 2026 5:19 PM IST
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక మార్పు..మంచిరేవుల నుంచి సీఎం శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 26 March 2026 8:00 AM IST
పచ్చడి ప్రియులు జాగ్రత్త..హైదరాబాద్లో మరోసారి 9 వేల కిలోల కల్తీ పచ్చళ్లు సీజ్ (video)
హైదరాబాద్లోని జియాగూడలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.
By Knakam Karthik Published on 24 March 2026 10:00 PM IST
డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్కు షాక్..కస్టడీకి కోర్టు అనుమతి
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ మరియు కాల్పుల కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 23 March 2026 7:50 PM IST
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర..3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది
By Knakam Karthik Published on 23 March 2026 7:04 PM IST
మూసీ పునరుజ్జీవనంపై కేబినెట్ సబ్ కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 March 2026 5:30 PM IST
మూసీ నిర్వాసితులకు సీఎం రేవంత్ భరోసా..ఎవరికీ నష్టం కలిగించమని ప్రకటన
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల ఎవరూ నిరాశ్రయులు కాబోరని, బాధితులందరికీ ప్రభుత్వం తరపున సరైన పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ...
By Knakam Karthik Published on 23 March 2026 2:34 PM IST
హైదరాబాద్లో విషాదం..అపార్ట్మెంట్ బాల్కనీ స్లాబ్ ఇద్దరు మృతి
హైదరాబాద్ పంజాగుట్టలో ఆదివారం ఒక అపార్ట్మెంట్ బాల్కనీ స్లాబ్ కూలిపోవడంతో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు దుర్మరణం చెందారు.
By Knakam Karthik Published on 22 March 2026 5:40 PM IST
జరిమానాల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్..రూ.223 కోట్లు వసూలు, ఖజానా ఫుల్
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీల ద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది
By Knakam Karthik Published on 21 March 2026 7:54 PM IST











