You Searched For "Delhi"
ఢిల్లీలోని రెండు స్కూళ్లు, మూడు కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్
ఢిల్లీలోని రెండు పాఠశాలలు మరియు మూడు కోర్టులకు మంగళవారం బాంబు బెదిరింపు ఈమెయిల్లు వచ్చాయి.
By Knakam Karthik Published on 18 Nov 2025 1:20 PM IST
ఢిల్లీ పేలుడు ఘటన..వెలుగులోకి ఉమర్ నబీ షాకింగ్ వీడియో
డాక్టర్ ఉమర్ ఉన్ నబీ రికార్డ్ చేసిన ఒక కలవరపరిచే వీడియో వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 18 Nov 2025 11:35 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:50 AM IST
Red Fort Blast : పేలుడు జరిగిన రహదారిపై రాకపోకలు ప్రారంభం
ఎర్రకోట పేలుడు తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడిన సంఘటన స్థలానికి వెళ్లే రహదారి ఇప్పుడు సాధారణ ప్రజలకు తెరవబడింది.
By Medi Samrat Published on 15 Nov 2025 5:12 PM IST
ఢిల్లీ పేలుడు ఘటన..డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుడైన డాక్టర్ ఉమర్ నబీ పుల్వామా నివాసాన్ని శుక్రవారం భద్రతా దళాలు నియంత్రిత కూల్చివేత చేపట్టాయి .
By Knakam Karthik Published on 14 Nov 2025 10:32 AM IST
ఢిల్లీ పేలుడు ఘటనలో కారు నడిపింది అతడే..డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 13 Nov 2025 8:47 AM IST
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:10 AM IST
ఉగ్రవాదుల వద్ద మరో కారు.. పోలీసుల చేతిలో ముఖ్యమైన 'క్లూ'..!
ఢిల్లీ పేలుళ్ల కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ దర్యాప్తు సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఆధారాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పెద్ద విషయం...
By Medi Samrat Published on 12 Nov 2025 5:01 PM IST
ఢిల్లీలో తీవ్రస్థాయికి గాలినాణ్యత, హైబ్రిడ్ మోడ్లోకి పాఠశాలలు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది
By Knakam Karthik Published on 12 Nov 2025 9:41 AM IST
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 3:37 PM IST
ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన..12కి పెరిగిన మృతుల సంఖ్య
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగిందని, గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 1:29 PM IST
దేశ భద్రతపై రాజీలేదు, వారికి తగిన శిక్ష విధిస్తాం..పేలుడు ఘటనపై మోదీ హెచ్చరిక
భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 12:24 PM IST











