You Searched For "Delhi"
ప్రతిపక్షాలకు చుక్కెదురు..స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని తిరస్కరించిన లోక్సభ
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం సభలో వీగిపోయింది.
By Knakam Karthik Published on 11 March 2026 9:12 PM IST
కరూర్ తొక్కిసలాట కేసు..మార్చి 15న విచారణకు రావాలని విజయ్కు సీబీఐ ఆదేశం
మార్చి 15న తన ముందు విచారణకు హాజరు కావాలని తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్కు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తాజాగా సమన్లు జారీ చేసింది
By Knakam Karthik Published on 10 March 2026 5:30 PM IST
స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని లోక్సభ తీర్మానం
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై మంగళవారం సభలో తీవ్ర చర్చ జరిగింది
By Knakam Karthik Published on 10 March 2026 3:18 PM IST
సామాన్యులకు ఊరట..పెట్రోల్, గ్యాస్ సరఫరా ఇక నిత్యావసర చట్టం కిందకు
దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు సహజ వాయువు లభ్యతను క్రమబద్ధీకరించేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 10 March 2026 2:50 PM IST
వంటగ్యాస్ బుకింగ్ పీరియడ్పై కేంద్రం కీలక నిర్ణయం
గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 March 2026 8:34 PM IST
రాష్ట్రపతిని అవమానించినందుకు ప్రజలు టీఎంసీని క్షమించరు: ప్రధాని
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో...
By Knakam Karthik Published on 8 March 2026 7:33 PM IST
ఢిల్లీ మెట్రోకు మహర్దశ..రూ.33,500 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ రాజధానిలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ రెండు కొత్త ఢిల్లీ మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు లైన్లకు...
By Knakam Karthik Published on 8 March 2026 5:30 PM IST
వాహనదారులకు ఊరట..పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి
By Knakam Karthik Published on 7 March 2026 6:20 PM IST
టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్లు రద్దు..కారణమిదే!
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది
By Knakam Karthik Published on 6 March 2026 7:33 PM IST
శవాలై కనిపించిన అక్కాచెల్లెళ్లు..పక్కనే తల్లి
ఢిల్లీలో జంట మరణాలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇద్దరు అక్కచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 6 March 2026 2:55 PM IST
ప్రియుడికి ముందే పెళ్లైందని తెలిసి.. ఆ పార్ట్ని కోసేసిన యువతి..!
ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసింది ఓ యువతి
By Medi Samrat Published on 1 March 2026 8:20 PM IST
లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేయనున్న సీబీఐ
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 4:30 PM IST











