You Searched For "Delhi"
20 ఏళ్ల పథకాన్ని మోదీ సర్కార్ ఒక్క రోజులో కూల్చివేసింది..పోరాడుతాం: రాహుల్గాంధీ
మోదీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల MGNREGAను ఒకే రోజులో కూల్చివేసింది..అని రాహుల్గాంధీ విమర్శించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:08 PM IST
రోడ్డుప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25 వేల రివార్డు..గడ్కరీ కీలక ప్రకటన
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసేవారికి రూ. 25,000 రివార్డు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 10:20 AM IST
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమరావతి...
By Medi Samrat Published on 18 Dec 2025 4:18 PM IST
రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే జేబు ఖాళీనే!
రైళ్లలో ప్రయాణించేటప్పుడు నిర్దేశించిన పరిమితిని మించి లగేజ్ తీసుకెళితే అందుకు సంబంధించి ప్రయాణికులు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి...
By Knakam Karthik Published on 18 Dec 2025 1:33 PM IST
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ..NHAIకి నోటీసులు
సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 17 Dec 2025 4:18 PM IST
న్యాయం గెలిచింది..మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్ను కోర్టు స్వీకరించడానికి నిరాకరించడం మోదీ, అమిత్ షాల ముఖంపై “చెంపపెట్టు” వంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు...
By Knakam Karthik Published on 17 Dec 2025 3:35 PM IST
ప్రయాణికులకు రిలీఫ్..న్యూ ఇయర్ నుంచే భారత్ టాక్సీ షురూ
భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చిన చొరవలో భాగంగా జనవరి 1 నుండి ఢిల్లీలో భారత్ టాక్సీ యాప్ ప్రారంభించబడుతుంది
By Knakam Karthik Published on 17 Dec 2025 11:22 AM IST
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే ఇంధనం..ప్రభుత్వం కీలక ప్రకటన
ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం పెరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 16 Dec 2025 5:20 PM IST
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కీలక ఊరట లభించింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:51 PM IST
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఘోరం..13 మంది మృతి, 75 మందికి పైగా గాయాలు
దట్టమైన పొగమంచు కారణంగా ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో 13 మంది మృతి చెందగా, దాదాపు 75 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:43 PM IST
ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్..400కి పైగా విమానాలు ఆలస్యం, 61 రద్దు
ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యంతో పాటు దట్టమైన పొగమంచు నుండి దృశ్యమానత దాదాపు సున్నాకి చేరుకుంది.
By Knakam Karthik Published on 15 Dec 2025 2:38 PM IST
ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు - విష వాయువులు: 'సీవియర్ ప్లస్'కు చేరిన గాలి నాణ్యత, విమానాలపై ప్రభావం
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ నగరం ఘనమైన పొగమంచుతో మేల్కొంది. దృశ్యమానత దాదాపు శూన్యానికి పడిపోవడంతో ఉదయపు ట్రాఫిక్ తీవ్రంగా మందగించింది.
By అంజి Published on 15 Dec 2025 9:29 AM IST











