You Searched For "Delhi"
విజయ్.. మళ్లీ ఢిల్లీకి రావాల్సిందే..!
తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకుడు విజయ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా మరోసారి సమన్లు జారీ చేసింది.
By Medi Samrat Published on 18 Jan 2026 9:21 PM IST
ఇండిగోకు DGCA భారీ షాక్..విమాన అంతరాయాలపై రూ.22.2 కోట్లు జరిమానా
ప్రముఖ ఎయిర్లైన్ ఇండిగో (IndiGo)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది.
By Knakam Karthik Published on 17 Jan 2026 9:43 PM IST
మొదటిసారి ఢిల్లీ, గౌహతి అంతటా కోక్ స్టూడియో భారత్ ప్రత్యక్ష ప్రసారం
కోకా-కోలా తన ప్రసిద్ధ సంగీత వేదికను తొలిసారిగా తెరపై నుండి వేదికపైకి తీసుకువస్తూ, మొట్టమొదటి కోక్ స్టూడియో భారత్ లైవ్ను ప్రారంభించడం ద్వారా భారతదేశ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Jan 2026 9:02 PM IST
బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు అధికారిక ప్రకటన
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2024–25 సంఘటన పర్వంలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది
By Knakam Karthik Published on 16 Jan 2026 12:27 PM IST
దేశంలో తీవ్రమైన చలి..ఈ రాష్ట్రాలకు ఐఎండీ కోల్డ్ వేవ్ వార్నింగ్
ఉత్తర, మధ్య భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన శీతల వాతావరణంతో వణికిపోతోంది
By Knakam Karthik Published on 16 Jan 2026 7:03 AM IST
రేపు ఢిల్లీలో కీలక సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
కామన్వెల్త్ దేశాల స్పీకర్లు మరియు ప్రెసైడింగ్ ఆఫీసర్ల 28వ సదస్సు (CSPOC)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు
By Knakam Karthik Published on 14 Jan 2026 2:06 PM IST
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది..పాక్కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:11 PM IST
వీధి కుక్కల కేసుపై విచారణ..ప్రభుత్వాల వైఫల్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది
By Knakam Karthik Published on 13 Jan 2026 12:58 PM IST
PSLV-C62 విఫలం..ఇస్రోకు మరో ఎదురుదెబ్బ, ‘అన్వేష’తో పాటు కీలక ఉపగ్రహాల నష్టం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 11:45 AM IST
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు భారత్ ఆతిథ్యం
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (CSPOC)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 5:30 PM IST
జనవరి 14న కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి కార్యాలయం సేవా తీర్థానికి తరలింపునకు సన్నాహాలు చేస్తోంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 2:40 PM IST
వృద్ధ దంపతులకు సైబర్ నేరగాళ్ల వల..రూ.14.85 కోట్లు టోకరా
ఢిల్లీలో 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ లో వృద్ధ ఎన్నారై దంపతులు రూ.14.85 కోట్లు మోసపోయారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 11:10 AM IST











