You Searched For "CrimeNews"
రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిందని ఏడ్చాడు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే?
గ్వాలియర్లో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ఆమె మృతదేహాన్ని రోడ్డులో పడేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
By Medi Samrat Published on 17 March 2025 5:36 PM IST
చిన్న చిన్న తప్పులు వెతికేవాడు.. అతనితో ఎప్పుడూ సంతోషంగా లేను.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి సూసైడ్ నోట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ఇందిరాపురం కొత్వాలి ప్రాంతంలోని వసుంధర సెక్టార్ 1లో ఆదివారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తన సోదరుడికి...
By Medi Samrat Published on 17 March 2025 9:19 AM IST
హోలీ వేడుకల్లో గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్క్రీమ్స్, బర్ఫీ స్వీట్స్..
హైదరాబాద్ నగరంలోని ధూల్పేట్ ప్రాంతంలో గంజాయి కలిపిన కుల్ఫీ, ఐస్ క్రీం, స్వీట్లు అమ్ముతున్న ముఠాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు శుక్రవారం...
By Medi Samrat Published on 14 March 2025 6:17 PM IST
తప్పతాగి ప్రాణాలు తీశాడు.. కారు నుండి బయటకొచ్చి 'వన్ మోర్ రౌండ్' అంటూ..!
గుజరాత్లోని వడోదరలో 20 ఏళ్ల వ్యక్తి తన కారుతో నలుగురిని ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా
By Medi Samrat Published on 14 March 2025 5:22 PM IST
పారిపోదామన్న ప్రియుడు.. రానన్న ప్రియురాలు.. ఎంత పని చేశాడంటే..
మహిళలాగా వేషంలో వచ్చిన ఒక వ్యక్తి తన ప్రేమికురాలిని తనతోపాటూ తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు.
By Medi Samrat Published on 12 March 2025 9:15 PM IST
పరువు హత్య కలకలం.. ఉరికి వేలాడుతూ కనిపించిన మైనర్ బాలిక, యువకుడు
ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలోని హిండన్ నదిపై ఉన్న వంతెన వద్ద ఒక వ్యక్తి, 17 ఏళ్ల బాలిక చనిపోయి కనిపించారు.
By Medi Samrat Published on 12 March 2025 7:33 PM IST
కుంభమేళా టూర్ పేరుతో భారీ మోసం..!
కుంభమేళా సమయంలో ఎన్నో వ్యాపారాలు చేసి కొందరు లక్షలు, కోట్లు సంపాదించగా.. మరికొందరు కుంభమేళా పేరుతో మోసాలకు తెగబడ్డారు.
By Medi Samrat Published on 12 March 2025 4:56 PM IST
హృదయ విదారకం.. నలుగురు పిల్లలకు విషం కలిపిన పాలు తాగించిన తండ్రి.. ముగ్గురు మృతి
బీహార్లోని అర్రాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 12 March 2025 10:41 AM IST
విషపు ఇంజక్షన్ ఇచ్చి బీజేపీ నేతను హత్య చేసిన దుండగులు
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో బీజేపీ నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ (65)ను విషపు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారు.
By Medi Samrat Published on 11 March 2025 10:34 AM IST
సిద్ధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
మధ్యప్రదేశ్లోని సిద్ధిలో ముండన్ వేడుక కోసం మైహర్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న వాహనం భారీ ట్రక్కును ఢీకొట్టింది.
By Medi Samrat Published on 10 March 2025 8:51 AM IST
1992 నుండి దొంగతనాలు చేస్తూ చివరికి చిక్కాడు..!
హైదరాబాద్ పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక దొంగను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 7 March 2025 7:18 PM IST
హాయ్ బేబీ.. నువ్వు ఇది చదివే సమయానికి నేను వెళ్ళిపోయి ఉంటాను
ముంబైకి చెందిన 41 ఏళ్ల యానిమేటర్ ఒక హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
By Medi Samrat Published on 7 March 2025 5:08 PM IST