You Searched For "CrimeNews"
కాలువలో పడి బస్సు బోల్తా.. 12 మంది కార్మికులు మృతి
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి డిస్టిలరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోవడంతో కనీసం 12 మంది మరణించారు
By అంజి Published on 10 April 2024 9:40 AM IST
ఇంట్లో భారీ అగ్నిప్రమాదం.. గర్భిణి, చిన్నారి సహా ఆరుగురు సజీవ దహనం
బీహార్లోని రోహతాస్లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు
By Medi Samrat Published on 9 April 2024 6:57 PM IST
బైక్ ఫైనాన్సర్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయిన వ్యక్తి
వాహనాల ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే బైక్ ను సీజ్ చేస్తూ ఉంటారు ఫైనాన్సర్లు.. లేదా బైక్ ను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు.
By Medi Samrat Published on 6 April 2024 8:45 PM IST
ఆ బెదిరింపులకు భయపడేది లేదు : అసదుద్దీన్ ఒవైసీ
గ్యాంగ్స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను కలిసిన AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి బెదిరింపులు వచ్చినట్లు కథనాలు వచ్చాయి.
By Medi Samrat Published on 6 April 2024 7:23 PM IST
త్రికోణ ప్రేమ కథ.. ముగ్గురి ప్రాణాలు పోయాయి
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో పిస్టల్తో ఓ వ్యక్తి.. మహిళను, ఆమె స్నేహితుడిని కాల్చి చంపాడు.
By Medi Samrat Published on 6 April 2024 6:36 PM IST
ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిని చితక్కొట్టిన రౌడీలు.. ఎందుకో తెలుసా.?
ఓ ప్రైవేట్ సంస్థలో ఆడిటర్గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి చేసిన ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 6 April 2024 2:56 PM IST
బర్త్ డే కేక్ తిని.. ప్రాణాలు వదిలిన 10 సంవత్సరాల బాలిక
పంజాబ్లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన పుట్టినరోజు కేక్ తిన్న తర్వాత ఊహించని విధంగా చనిపోయింది.
By Medi Samrat Published on 31 March 2024 4:54 PM IST
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ అనగానే ఒప్పుకుంది.. తీరా చూస్తే..!
కోయంబత్తూరులోని వడవల్లిలో నివాసముంటున్న 34 ఏళ్ల మహిళ ఆన్లైన్ మోసానికి గురై 4.63 లక్షల రూపాయలను కోల్పోయింది.
By Medi Samrat Published on 30 March 2024 8:30 PM IST
దొంగగా మారిన ఐటీ ఉద్యోగిని.. ఎందుకంటే.?
బెంగళూరులో పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల నుంచి రూ. 10 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్టాప్లను దొంగిలించినందుకు 26 ఏళ్ల అమ్మాయిని అరెస్టు చేశారు
By Medi Samrat Published on 29 March 2024 7:46 PM IST
విజిటింగ్ వీసాతో వెళ్లి అడుక్కుంటూ ఉన్నారు.. అడ్డంగా దొరికిపోయారు
పవిత్ర రంజాన్ మాసం మొదటి అర్ధభాగంలో 112 మంది పురుషులు, 90 మంది ఆడవారు సహా 202 మంది యాచకులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 27 March 2024 9:00 PM IST
20 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్యచేసిన మైనర్లు.. తొమ్మిది మంది అరెస్ట్
దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో మైనర్ల బృందం 12 సార్లు కత్తితో పొడిచి 20 ఏళ్ల యువకుడిని చంపిందని..
By Medi Samrat Published on 22 March 2024 4:41 PM IST
పిల్లలను కిరాతకంగా చంపిన వ్యక్తి.. ఎన్ కౌంటర్లో హతం
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలోని సఖాను గ్రామంలో 22 ఏళ్ల వ్యక్తి.. అతడి ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు మైనర్ బాలుళ్ళ గొంతు కోసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 20 March 2024 9:30 PM IST