You Searched For "Chandrababu"
పోలింగ్ ముగిసే వరకూ అక్కడే ఉండనున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
By Medi Samrat Published on 13 May 2024 9:58 AM IST
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్, చంద్రబాబు
ఏపీలో ఓటింగ్ ప్రారంభం అవ్వగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు.
By Medi Samrat Published on 13 May 2024 9:17 AM IST
చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి
ఆంధ్రప్రదేశ్లో తన అభిమాన నేత సీఎం కావాలని ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
By అంజి Published on 12 May 2024 7:30 PM IST
AP Polls: వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ ఎక్కడ ఓటు వేస్తారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
By అంజి Published on 12 May 2024 4:48 PM IST
ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్రబాబు ఆస్తులు.. మరి సీఎం సంపద..?
గత ఐదేళ్లలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆస్తులు భారీగా పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి.
By Medi Samrat Published on 12 May 2024 9:26 AM IST
తొలి సంతకం మెగా డీఎస్సీపై.. రెండో సంతకం..: చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 11 May 2024 4:24 PM IST
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనది: చంద్రబాబు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 10 May 2024 3:13 PM IST
నేడు సీఎం జగన్ పర్యటన సాగుతుందిలా.. చంద్రబాబు సభ ఎక్కడంటే?
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 May 2024 9:30 AM IST
పెద్దిరెడ్డి కుటుంబం రూ.30 వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు
ఇసుక, మద్యం వ్యాపారాలతో మంత్ర పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు దోచేసిందని చంద్రబాబు ఆరోపించారు.
By అంజి Published on 7 May 2024 7:00 PM IST
99 శాతం హామీలను నెరవేర్చాం.. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా?: సీఎం జగన్
వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాని, చంద్రబాబుకు ఓటేస్తే ఆగిపోతాయని సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు.
By అంజి Published on 6 May 2024 1:30 PM IST
ల్యాండ్ టైట్లింగ్పై ఫేక్ ప్రచారం.. చంద్రబాబు, లోకేష్పై కేసు నమోదు
ఏపీ భూకేటాయింపు చట్టంపై బూటకపు ప్రచారం చేశారన్న ఆరోపణలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్తో పాటు మరికొంత మందిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
By అంజి Published on 5 May 2024 2:19 PM IST
జగన్ను చంద్రబాబు చంపేస్తానంటున్నా పట్టించుకోరా?: పోసాని
చంద్రబాబు నాయుడు పబ్లిక్గానే సీఎం జగన్ను చంపుతానని అంటున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
By Srikanth Gundamalla Published on 1 May 2024 12:29 PM IST