You Searched For "BreakingNews"

ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూత
ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూత

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు నాయకత్వం వహించిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ (86) శనివారం ఉదయం కన్నుమూశారు.

By Medi Samrat  Published on 22 Jun 2024 6:33 PM IST


వైఎస్ జ‌గ‌న్ కాన్వాయ్‌కి త‌ప్పిన ప్ర‌మాదం
వైఎస్ జ‌గ‌న్ కాన్వాయ్‌కి త‌ప్పిన ప్ర‌మాదం

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కాన్వాయ్‌కి ప్ర‌మాదం త‌ప్పింది. క‌డ‌ప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల వెళ్తుండ‌గా రామ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఆయ‌న‌ను...

By Medi Samrat  Published on 22 Jun 2024 6:01 PM IST


INDvsBAN : భారత జట్టును టెన్షన్ పెడుతోంది అదే!!
INDvsBAN : భారత జట్టును టెన్షన్ పెడుతోంది అదే!!

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు నేడు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పసికూన అయితే కాదు.

By Medi Samrat  Published on 22 Jun 2024 5:42 PM IST


ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం రావడంతో అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజుల...

By Medi Samrat  Published on 22 Jun 2024 4:15 PM IST


కూతురిపై అత్యాచారం చేసిన ఓల్డ్ సిటీ వాసికి జీవిత ఖైదు
కూతురిపై అత్యాచారం చేసిన ఓల్డ్ సిటీ వాసికి జీవిత ఖైదు

తన సొంత కుమార్తెపై లైంగిక వేధింపులకు తెగబడినందుకు 41 ఏళ్ల వ్యక్తికి పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో చట్టం) కింద జీవిత ఖైదుతో పాటు రూ. 5,000...

By Medi Samrat  Published on 22 Jun 2024 3:35 PM IST


పవన్ కళ్యాణ్ విమర్శలు మొదలుపెట్టేసినట్లే..!
పవన్ కళ్యాణ్ విమర్శలు మొదలుపెట్టేసినట్లే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

By Medi Samrat  Published on 22 Jun 2024 2:45 PM IST


కాబోయే అల్లుడితో ఫోటో.. రూమర్స్ కు చెక్
కాబోయే అల్లుడితో ఫోటో.. రూమర్స్ కు చెక్

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతోంది. జహీర్ ఇక్బాల్ అనే వ్యక్తిని జూన్ 23 న వివాహం చేసుకోబోతోంది సోనాక్షి.

By Medi Samrat  Published on 21 Jun 2024 9:15 PM IST


ఇప్పటివరకూ 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు : ప్రభుత్వం
ఇప్పటివరకూ 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు : ప్రభుత్వం

ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లిన వారిలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం తెలిపింది.

By Medi Samrat  Published on 21 Jun 2024 8:30 PM IST


శ్రీలీల.. మ‌ళ్లీ బిజీ అయ్యింది..!
శ్రీలీల.. మ‌ళ్లీ బిజీ అయ్యింది..!

గత ఏడాది వరుస ఫ్లాప్ లతో సతమతమైన టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on 21 Jun 2024 8:00 PM IST


రైతులకు శుభవార్త.. రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రైతులకు శుభవార్త.. రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రైతుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన‌ట్లు సీఎం రేవంత్ తెలిపారు

By Medi Samrat  Published on 21 Jun 2024 7:29 PM IST


కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. కేజ్రీవాల్ కు బ్యాడ్ న్యూస్
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. కేజ్రీవాల్ కు బ్యాడ్ న్యూస్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జూలై 7 వరకు పొడిగించింది.

By Medi Samrat  Published on 21 Jun 2024 7:15 PM IST


బీజేపీ నాయ‌కులు గుడులు, గోపురాలు తిరగ‌డం త‌ప్ప చేసేది ఏమీలేదు : జగ్గారెడ్డి
బీజేపీ నాయ‌కులు గుడులు, గోపురాలు తిరగ‌డం త‌ప్ప చేసేది ఏమీలేదు : జగ్గారెడ్డి

ఐటీఐఆర్ కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చిందని.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి...

By Medi Samrat  Published on 21 Jun 2024 6:45 PM IST


Share it