You Searched For "BreakingNews"

ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం : మంత్రి పొన్నం
ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం : మంత్రి పొన్నం

కింది స్థాయి నుండి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు

By Kalasani Durgapraveen  Published on 7 Oct 2024 3:29 PM IST


ఆహారంలో విషం కలిపి 13 మంది కుటుంబ సభ్యులను చంపిన యువ‌తి
ఆహారంలో విషం కలిపి 13 మంది కుటుంబ సభ్యులను చంపిన యువ‌తి

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ యువ‌తి ఆహారంలో విషం కలిపి తన కుటుంబంలోని 13 మందిని చంపేసింది.

By Medi Samrat  Published on 7 Oct 2024 2:45 PM IST


మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదలెవరూ నిరాశ్రయులు కారు : సీఎం రేవంత్‌
మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదలెవరూ నిరాశ్రయులు కారు : సీఎం రేవంత్‌

మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

By Medi Samrat  Published on 5 Oct 2024 9:15 PM IST


ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ళ
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ళ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణరావు ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు

By Medi Samrat  Published on 5 Oct 2024 8:45 PM IST


ఆట‌లోనే కాదు.. అందంలోనూ ఈ మహిళా క్రికెటర్లు మేటి..!
ఆట‌లోనే కాదు.. అందంలోనూ ఈ మహిళా క్రికెటర్లు మేటి..!

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది

By Medi Samrat  Published on 5 Oct 2024 8:10 PM IST


జమ్మూకశ్మీర్‌లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందా.? ఎగ్జిట్ పోల్స్ ఇవే..
జమ్మూకశ్మీర్‌లో 'బీజేపీ' అధికారం చేజిక్కించుకుంటుందా.? ఎగ్జిట్ పోల్స్ ఇవే..

జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు పూర్తయిన నేప‌థ్యంలో అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయి

By Medi Samrat  Published on 5 Oct 2024 7:19 PM IST


ఖైదీలకు ప్రత్యేక ఆహారం.. మెనూలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్..!
ఖైదీలకు ప్రత్యేక ఆహారం.. మెనూలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్..!

బెంగాల్‌లో షష్ఠి నుండి దశమి(దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు) వరకూ ఖైదీలకు జైలు అధికారులు ప్ర‌త్యేక‌మైన వంట‌లు వ‌డ్డించ‌నున్నారు

By Medi Samrat  Published on 5 Oct 2024 5:45 PM IST


మేం సహనం కోల్పోయాం.. వలస కూలీలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
'మేం సహనం కోల్పోయాం'.. వలస కూలీలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రేషన్‌కార్డుల వలస కూలీలకు రేషన్‌కార్డులు అందించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది

By Medi Samrat  Published on 5 Oct 2024 4:45 PM IST


ఒక్కో రైతు ఖాతాలో రూ.2,000 జ‌మ చేసిన ప్ర‌ధాని.!
ఒక్కో రైతు ఖాతాలో రూ.2,000 జ‌మ చేసిన ప్ర‌ధాని.!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు శుభవార్త. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన...

By Medi Samrat  Published on 5 Oct 2024 2:49 PM IST


టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం : సీఎం చంద్రబాబు
టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం : సీఎం చంద్రబాబు

శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు

By Medi Samrat  Published on 5 Oct 2024 2:00 PM IST


మరో సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ
మరో సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసింది

By M.S.R  Published on 5 Oct 2024 1:30 PM IST


అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?
అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?

అక్కినేని నాగార్జునపై పోలీస్‌ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు.

By M.S.R  Published on 5 Oct 2024 12:54 PM IST


Share it