You Searched For "BreakingNews"

భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!
భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధిస్తున్న సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో...

By Medi Samrat  Published on 6 Aug 2025 8:45 PM IST


నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్ర‌భుత్వం తీపి కబురు
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్ర‌భుత్వం తీపి కబురు

నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు.

By Medi Samrat  Published on 6 Aug 2025 8:09 PM IST


బుమ్రా గైర్హాజరీలో భారత విజయం కేవలం యాదృచ్ఛికమే
బుమ్రా గైర్హాజరీలో 'భారత విజయం కేవలం యాదృచ్ఛికమే'

జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్...

By Medi Samrat  Published on 6 Aug 2025 7:44 PM IST


గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం
గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం

విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని… మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించామ‌ని...

By Medi Samrat  Published on 6 Aug 2025 6:54 PM IST


చైనా పర్యటనకు వెళ్ల‌నున్న‌ ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!
చైనా పర్యటనకు వెళ్ల‌నున్న‌ ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు.

By Medi Samrat  Published on 6 Aug 2025 6:10 PM IST


ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి విరాళాలు సేక‌రిస్తున్న‌ ఉగ్రవాద సంస్థ
ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి విరాళాలు సేక‌రిస్తున్న‌ ఉగ్రవాద సంస్థ

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది.

By Medi Samrat  Published on 6 Aug 2025 5:29 PM IST


ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా చేసిన రైతు రైలు
ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా చేసిన రైతు రైలు

రైతుల ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు రైలు(KISAN RaiL) సేవలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయవంతంగా కొనసాగుతున్నాయి.

By Medi Samrat  Published on 6 Aug 2025 4:33 PM IST


బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు.. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు.. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక...

By Medi Samrat  Published on 6 Aug 2025 4:21 PM IST


ఆగస్టు 15, 16 తేదీలు.. ఆ దుకాణాలు మూసివేయాలి
ఆగస్టు 15, 16 తేదీలు.. ఆ దుకాణాలు మూసివేయాలి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆగస్టు 15, 16 తేదీల్లో స్వాతంత్ర్య దినోత్సవం , శ్రీ కృష్ణ జన్మాష్టమి దృష్ట్యా అన్ని పశువుల కబేళాలు,...

By Medi Samrat  Published on 6 Aug 2025 2:50 PM IST


హైదరాబాద్-విజయవాడ హైవేలో బ్లాక్-స్పాట్స్ వ‌ద్ద‌ స్పీడ్ లిమిట్‌ తగ్గింపు
హైదరాబాద్-విజయవాడ హైవేలో బ్లాక్-స్పాట్స్ వ‌ద్ద‌ స్పీడ్ లిమిట్‌ తగ్గింపు

వరుసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో, రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 5.30 గంటల వరకు కారు...

By Medi Samrat  Published on 5 Aug 2025 9:22 PM IST


ఫోన్ ట్యాపింగ్ కేసు.. 8న సిట్‌ విచారణకు హాజరు కానున్న బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసు.. 8న సిట్‌ విచారణకు హాజరు కానున్న బండి సంజయ్

గత BRS పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)

By Medi Samrat  Published on 5 Aug 2025 8:47 PM IST


గుడ్‌న్యూస్‌.. మగ్గాలకు 200, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
గుడ్‌న్యూస్‌.. మగ్గాలకు 200, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్

చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

By Medi Samrat  Published on 5 Aug 2025 8:15 PM IST


Share it