You Searched For "BreakingNews"

భారత దాడుల్లో పాక్ వైమానిక దళ చీఫ్ టెక్నీషియన్ మృతి
భారత దాడుల్లో పాక్ వైమానిక దళ చీఫ్ టెక్నీషియన్ మృతి

భారత సైన్యం జరిపిన దాడుల్లో 11 మంది సైనికులు, 40 మంది పౌరులు మరణించారని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది.

By Medi Samrat  Published on 13 May 2025 4:02 PM IST


మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు అందిస్తాం: వైఎస్ జగన్
మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు అందిస్తాం: వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు

By Medi Samrat  Published on 13 May 2025 3:45 PM IST


ఆరోజు అందరూ తెలుపు రంగు డ్రెస్ వేసుకుని రండి..!
ఆరోజు అందరూ తెలుపు రంగు డ్రెస్ వేసుకుని రండి..!

మే 17న ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానున్న తరుణంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులు తమ ఐకాన్ విరాట్ కోహ్లీని సత్కరించడానికి కాస్త కొత్తగా...

By Medi Samrat  Published on 13 May 2025 3:35 PM IST


ఒక్క ఫోటోతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ప్ర‌ధాని
ఒక్క ఫోటోతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ప్ర‌ధాని

మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

By Medi Samrat  Published on 13 May 2025 2:15 PM IST


13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆరుగురు మైనర్లు సహా 12 మంది అరెస్టు
13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆరుగురు మైనర్లు సహా 12 మంది అరెస్టు

తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 12 మందిని అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 13 May 2025 12:00 PM IST


Video : చైన్ స్నాచ‌ర్‌ల‌ను తొక్కిప‌ట్టి నార తీసిన పోలీసులు
Video : చైన్ స్నాచ‌ర్‌ల‌ను తొక్కిప‌ట్టి నార తీసిన పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్‌లు జారీ చేయడంతో పాటు నేరగాళ్లపై కూడా ట్రాఫిక్ పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం చూస్తుంటాం.

By Medi Samrat  Published on 13 May 2025 11:21 AM IST


క‌ల్తీ మ‌ద్యం తాగి 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
క‌ల్తీ మ‌ద్యం తాగి 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం

అమృత్‌సర్‌లోని మజితా ప్రాంతంలో విషపూరిత మద్యం సేవించి 14 మంది మరణించారు.

By Medi Samrat  Published on 13 May 2025 11:03 AM IST


కావేరీ నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
కావేరీ నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు

By Medi Samrat  Published on 12 May 2025 9:48 PM IST


ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక

ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదని న్యాయానికి ఒక ప్రతీక అని అన్నారు.

By Medi Samrat  Published on 12 May 2025 9:44 PM IST


హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

మే 13, మంగళవారం నాడు చార్మినార్ వద్ద 72వ మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద స్వాగత విందును దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు...

By Medi Samrat  Published on 12 May 2025 9:24 PM IST


పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరమవ్వాల్సిందే: ప్రధాని మోదీ
పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరమవ్వాల్సిందే: ప్రధాని మోదీ

పాకిస్థాన్ ఈ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు

By Medi Samrat  Published on 12 May 2025 8:30 PM IST


చివరికి పాకిస్థాన్ భారత్ కాళ్ల మీద పడింది : ప్రధాని మోదీ
చివరికి పాకిస్థాన్ భారత్ కాళ్ల మీద పడింది : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో, ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు కాదని, కోట్లాది మంది మనోభావాల ప్రతిబింబమన్నారు

By Medi Samrat  Published on 12 May 2025 8:15 PM IST


Share it