You Searched For "BreakingNews"

తిరుపతికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
తిరుపతికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 27 Feb 2026 4:03 PM IST


పులిని చంపేస్తామంటున్న ఏజెన్సీ ప్రజలు..!
పులిని చంపేస్తామంటున్న ఏజెన్సీ ప్రజలు..!

పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టిన 'ఎక్స్‌ప్లోరర్' అనే పెద్దపులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల వైపు వెళ్ళింది.

By Medi Samrat  Published on 27 Feb 2026 3:50 PM IST


ఢిల్లీలో మ‌ళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి : తేజస్వి యాదవ్
ఢిల్లీలో మ‌ళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి : తేజస్వి యాదవ్

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు 23 మందిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల...

By Medi Samrat  Published on 27 Feb 2026 3:19 PM IST


ఏపీ కొత్త‌ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సాయి ప్రసాద్
ఏపీ కొత్త‌ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

By Medi Samrat  Published on 27 Feb 2026 12:02 PM IST


కేరళ స్టోరీ 2 చూసేద్దామనుకుంటే.. షాకిచ్చిన కోర్టు..!
'కేరళ స్టోరీ 2' చూసేద్దామనుకుంటే.. షాకిచ్చిన కోర్టు..!

'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది.

By Medi Samrat  Published on 26 Feb 2026 9:20 PM IST


సునేత్రా పవార్‌కే పట్టం.. తర్వాత జరగబోయేది ఇదే..!
సునేత్రా పవార్‌కే పట్టం.. తర్వాత జరగబోయేది ఇదే..!

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

By Medi Samrat  Published on 26 Feb 2026 8:40 PM IST


యజమాని ఇంట్లో ఫేక్ ఈడీ రైడ్ ప్లాన్ చేసిన ప‌ని మ‌నిషి..!
యజమాని ఇంట్లో ఫేక్ ఈడీ రైడ్ ప్లాన్ చేసిన ప‌ని మ‌నిషి..!

ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆర్సీ సభర్వాల్, ఉష సభర్వాల్ దంపతుల ఇంట్లో ఓ భారీ చోరీ జరిగింది.

By Medi Samrat  Published on 26 Feb 2026 8:00 PM IST


ఆ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు : సీఎం చంద్రబాబు
ఆ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు : సీఎం చంద్రబాబు

పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, దీనిపై పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి...

By Medi Samrat  Published on 26 Feb 2026 7:20 PM IST


హమ్మయ్య.. దక్షిణాఫ్రికా గెలిచింది..!
హమ్మయ్య.. దక్షిణాఫ్రికా గెలిచింది..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది.

By Medi Samrat  Published on 26 Feb 2026 6:30 PM IST


నెత్తుటి మడుగులో భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌ మృతదేహాలు.. కనిపించకుండా పోయిన భర్త..!
నెత్తుటి మడుగులో భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌ మృతదేహాలు.. కనిపించకుండా పోయిన భర్త..!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 26 Feb 2026 6:24 PM IST


తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం
తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం

తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం ముగించుకుని తిరిగి వెళుతున్న ఇద్దరు భక్తులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం మొదటి ఘాట్...

By Medi Samrat  Published on 26 Feb 2026 5:42 PM IST


హైద్రాబాద్‌లో స్టోర్‌ని ప్రారంభించిన ఆసుస్
హైద్రాబాద్‌లో స్టోర్‌ని ప్రారంభించిన ఆసుస్

దేశమంతటా తన బ్రాండ్ యొక్క రిటైల్ ముద్రను బలపరుచుకునే దిశగా, ఆసుస్ ఇండియా అనే, తైవానీస్ టెక్ దిగ్గజం నేడు హైద్రాబాద్‌లో దాని కొత్త ప్రత్యేకమైన స్టోర్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Feb 2026 5:15 PM IST


Share it