You Searched For "BreakingNews"
యూపీఐ డౌన్.. నిలిచిపోయిన ఆన్లైన్ పేమెంట్స్
ఏప్రిల్ 12 శనివారం నాడు దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.
By Medi Samrat Published on 12 April 2025 1:56 PM IST
ఓటీటీలో ఛావా.. దక్షిణాది అభిమానులకు షాక్..!
విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా ఈ సంవత్సరం భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
By Medi Samrat Published on 11 April 2025 9:21 PM IST
మసీదులో మాంసం కలకలం.. నిందితుడు దొరికాడు..!
ఆగ్రాలోని జామా మసీదు వద్ద జంతు మాంసపు ముక్కను ఉంచారనే ఆరోపణలపై శుక్రవారం ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
By Medi Samrat Published on 11 April 2025 8:31 PM IST
ఐపీఎల్తో పోటీకి సిద్ధం.. నేటి నుండి పాకిస్థాన్ సూపర్ లీగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పోటీ పడడానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ సిద్ధమైంది.
By Medi Samrat Published on 11 April 2025 7:30 PM IST
క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసిన యాంకర్ రవి
ఓ టీవీ షోలో బావ గారూ బాగున్నారా సినిమాలోని ఓ సీన్ ను యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ టీమ్ రీ-క్రియేట్ చేయడం వివాద్పాదం అయింది.
By Medi Samrat Published on 11 April 2025 7:06 PM IST
గుంటూరు కోర్టుకు గోరంట్ల మాధవ్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.
By Medi Samrat Published on 11 April 2025 6:04 PM IST
చేబ్రోలు కిరణ్ను పోషిస్తోంది నారా లోకేష్ : అంబటి
మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 11 April 2025 5:58 PM IST
రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో శనివారం నిర్వహించనున్న శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్రకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
By Medi Samrat Published on 11 April 2025 5:39 PM IST
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను ఈ ఏడాది జూలై 9 వరకు వాయిదా వేసిన నేపథ్యంలో..
By Medi Samrat Published on 11 April 2025 4:37 PM IST
మొదటిసారిగా గ్లాసెస్-రహిత 3D & 4K 240Hz OLED మానిటర్ను ఆవిష్కరించిన శామ్సంగ్
భారతదేశపు అగ్రగామి వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్, 2025 సంవత్సరానికై ఓడిస్సీ గేమింగ్ మానిటర్ల లేటెస్ట్ లైనప్ను ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 April 2025 4:00 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త.. 2 శాతం డీఏ పెంపు
ఒడిశాలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 11 April 2025 3:27 PM IST
న్యాయమూర్తులను 'గూండాలు' అని పిలిచిన న్యాయవాదికి జైలు శిక్ష
అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గురువారం న్యాయవాదిని కోర్టు ధిక్కార కేసులో దోషిగా నిర్ధారించి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.
By Medi Samrat Published on 11 April 2025 2:53 PM IST