You Searched For "BreakingNews"
Cyclone Montha : కుటుంబానికి రూ. 3,000, ఒంటరి వ్యక్తులకు రూ. 1,000 ఆర్థిక సహాయం
మొంథా తుఫాన్ తీవ్రత తగ్గినా విద్యుత్, రవాణా ఇబ్బందులు కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 29 Oct 2025 2:01 PM IST
మొంథా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు
రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Oct 2025 10:41 PM IST
Alert : తుఫాను ప్రభావిత ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేత
తుపాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ,అల్లూరు సీతారామరాజు జిల్లాలోని...
By Medi Samrat Published on 28 Oct 2025 7:13 PM IST
1.27 ఎకరాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది.
By Medi Samrat Published on 28 Oct 2025 6:50 PM IST
రూ. 425 కోట్లతో ఆదిబట్లలో ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన "ఏరో ఇంజిన్...
By Medi Samrat Published on 28 Oct 2025 6:36 PM IST
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు వరసగా లొంగిపోతున్నారు.
By Medi Samrat Published on 28 Oct 2025 6:06 PM IST
మారుతున్న రుతువులు.. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా.?
రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Oct 2025 5:29 PM IST
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..?
రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి, పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Medi Samrat Published on 28 Oct 2025 4:49 PM IST
174 ఏళ్ల చరిత్ర.. మున్షి నాన్ అవుట్ లెట్ మూసివేత
హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం కోసం ఓల్డ్ సిటీలో చారిత్రాత్మక 'మున్షి నాన్' అవుట్ లెట్ ను నేలమట్టం చేశారు.
By Medi Samrat Published on 28 Oct 2025 3:28 PM IST
ఢిల్లీలో మరోమారు మోగిన ఎన్నికల నగారా..!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 12 వార్డులకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించారు.
By Medi Samrat Published on 28 Oct 2025 3:24 PM IST
భారత్పై సున్నితంగా వ్యవహరించాలని కాల్ వచ్చింది.. మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సంచలన ఆరోపణలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 28 Oct 2025 2:32 PM IST
రైతులకు గుడ్న్యూస్.. కనీస మద్దతు ధర రూ.8,110తో రేపటి నుంచే పత్తి కొనుగోళ్లు
రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ...
By Medi Samrat Published on 28 Oct 2025 1:35 PM IST











