You Searched For "BreakingNews"

కూటమి ప్రభుత్వంతో రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి : మంత్రి నాదెండ్ల
కూటమి ప్రభుత్వంతో రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి : మంత్రి నాదెండ్ల

ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

By Medi Samrat  Published on 6 Jan 2025 3:58 PM IST


యాంకర్లు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా.?
యాంకర్లు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా.?

85 వేల కోట్లు 10 ఏళ్లలో ఖర్చు చేస్తే మేము ఒక్క ఏడాదిలోనే 53 వేల కోట్లకు పైగా ఖర్చు చేసాం.. కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనం..

By Medi Samrat  Published on 6 Jan 2025 3:20 PM IST


లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో కీల‌క ప‌రిణామం..!
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో కీల‌క ప‌రిణామం..!

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు ఇంటర్వ్యూకు సంబంధించి డీఎస్పీ గుర్షేర్ సింగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.

By Medi Samrat  Published on 6 Jan 2025 2:59 PM IST


చాహల్-ధనశ్రీ మధ్యలోకి ఎవరైనా వచ్చారా.?
'చాహల్-ధనశ్రీ' మధ్యలోకి ఎవరైనా వచ్చారా.?

భారత క్రికెట‌ర్‌ యుజ్వేంద్ర చాహల్ త‌న భార్య‌ ధనశ్రీ వర్మ మధ్య అంతా సరిగా ఉన్న‌ట్లు క‌నిపిచ‌డం లేదు.

By Medi Samrat  Published on 6 Jan 2025 10:18 AM IST


అరవింద్ కేజ్రీవాల్‌ను ఢీ కొట్టేది ఎవరంటే..?
అరవింద్ కేజ్రీవాల్‌ను ఢీ కొట్టేది ఎవరంటే..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మంది అభ్యర్థులను ప్రకటించింది.

By Medi Samrat  Published on 4 Jan 2025 9:00 PM IST


కెప్టెన్సీ ప్లేటులో పెట్టి ఇవ్వలేదు.. : రోహిత్ కీల‌క వ్యాఖ్య‌లు
'కెప్టెన్సీ ప్లేటులో పెట్టి ఇవ్వలేదు'.. : రోహిత్ కీల‌క వ్యాఖ్య‌లు

డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై రోహిత్ శర్మ మౌనం వీడాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

By Medi Samrat  Published on 4 Jan 2025 7:15 PM IST


నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. బెయిల్‌ పూచీకత్తు పత్రాలు సమర్పణ
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. బెయిల్‌ పూచీకత్తు పత్రాలు సమర్పణ

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాల ఘ‌ట‌న‌లో ఇటీవ‌ల రెగ్యుల‌ర్ బెయిల్ పొందిన సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

By Medi Samrat  Published on 4 Jan 2025 6:48 PM IST


మూసీ తీరంలో దారుణ హత్య
మూసీ తీరంలో దారుణ హత్య

మూసీ నది ఒడ్డున దారుణ హత్య జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.

By Medi Samrat  Published on 4 Jan 2025 6:06 PM IST


ఆ రిపోర్టు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి
ఆ రిపోర్టు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై హైదరాబాద్ ఐఐటీ సహకారంతో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...

By Medi Samrat  Published on 4 Jan 2025 5:16 PM IST


ఆర్మీ ట్రక్కు బోల్తా.. నలుగురు సైనికులు మృతి
ఆర్మీ ట్రక్కు బోల్తా.. నలుగురు సైనికులు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి కొండపై నుంచి బోల్తా పడడంతో నలుగురు సైనికులు తుదిశ్వాస విడిచారు.

By Medi Samrat  Published on 4 Jan 2025 5:12 PM IST


టీమిండియాకు కోలుకోలేని షాక్‌.. బుమ్రా గాయం గురించి అప్‌డేట్ ఇచ్చిన సహచర బౌలర్
టీమిండియాకు కోలుకోలేని షాక్‌.. బుమ్రా గాయం గురించి అప్‌డేట్ ఇచ్చిన సహచర బౌలర్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

By Medi Samrat  Published on 4 Jan 2025 3:02 PM IST


ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాతే ప్ర‌ధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి : వైఎస్ ష‌ర్మిల
ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాతే ప్ర‌ధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి : వైఎస్ ష‌ర్మిల

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని వైఎస్ ష‌ర్మిల సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శించారు.

By Medi Samrat  Published on 4 Jan 2025 2:08 PM IST


Share it