You Searched For "APNews"
విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు
కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు
By Medi Samrat Published on 6 Feb 2024 9:15 PM IST
ఆరోగ్యాంధ్ర ప్రదేశే మా లక్ష్యం, రైతు సంక్షేమమే ధ్యేయం: ఏపీ గవర్నర్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభ, మండలిని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
By అంజి Published on 5 Feb 2024 12:09 PM IST
3 గంటల పాటు పవన్, చంద్రబాబు భేటీ.. ఎలాంటి ప్రకటన చేయకపోగా..
టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 4 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల...
By అంజి Published on 5 Feb 2024 9:36 AM IST
AP: రేపటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల టూర్
ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
By అంజి Published on 4 Feb 2024 12:29 PM IST
మీ కోసం నేను 124 సార్లు బటన్ నొక్కాను.. నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి: వైఎస్ జగన్
సంక్షేమ పథకాల కోసం తాను 124 సార్లు బటన్పై క్లిక్ చేశానని, రానున్న ఎన్నికల్లో తన కోసం రెండు బటన్లు నొక్కాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 4 Feb 2024 6:55 AM IST
అకౌంట్లలోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 4 Feb 2024 6:27 AM IST
ఆ భారీ కంటైనర్లలో ఏమి ఉందో చెప్పిన కడప డీఎస్పీ.. దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు
కంటైనర్లలో రూ. వేలకోట్లు నగదు తరలిస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు
By Medi Samrat Published on 2 Feb 2024 6:40 PM IST
వైసీపీకి దూరంగా వసంత కృష్ణ ప్రసాద్!
ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే పార్టీ ర్యాలీ “సిద్ధం”కు మైలవరం శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
By అంజి Published on 2 Feb 2024 10:32 AM IST
ఏపీ పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కొరకు ప్రత్యేక సౌకర్యాలు: సీఈవో
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Jan 2024 8:58 AM IST
Anakapalle: బంగారు గొలుసు కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కేబుల్ టెక్నీషియన్ వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే టవల్తో గొంతు నులిమి హత్య చేసేందుకు...
By అంజి Published on 30 Jan 2024 11:00 AM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. కరెంట్ ఛార్జీలు పెరగవ్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డిస్కంలు తీసుకున్నాయి.
By అంజి Published on 30 Jan 2024 7:47 AM IST
నేను అమ్ముకున్నానా.. ఫైర్ అయిన మంత్రి రోజా
పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా రూ.70 లక్షల డబ్బు డిమాండ్ చేశారని కొద్దిరోజుల కిందట భువనేశ్వరి అనే మహిళ ఆరోపించారు
By Medi Samrat Published on 29 Jan 2024 7:52 PM IST