You Searched For "APNews"
'మార్కులు వేయకపోతే మంత్రం వేయిస్తా'.. విద్యార్థి ఆన్సర్కు టీచర్ షాక్
పరీక్షలు సరిగా రాయకపోతే సాధారణంగా విద్యార్థులు బాధపడతారు. కానీ ఓ విద్యార్ధి ఏకంగా మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా అంటూ బెదిరించాడు.
By అంజి Published on 10 April 2024 11:16 AM IST
పత్రాల దహనంపై ఏపీ సీఐడీ స్పందన ఇదే
తాడేపల్లిలో సిట్ కార్యాలయం పెద్ద సంఖ్యలో పత్రాలను దహనం చేసిన ఘటనపై ఏపీ సీఐడీ స్పందించింది. పత్రాలు దహనం చేయడంపై వివరణ ఇచ్చింది
By Medi Samrat Published on 8 April 2024 8:45 PM IST
APPolls: ఎన్నికల్లో సత్తా చూపించడానికి.. సిద్ధమైన రాజకీయ వారసులు
ప్రముఖ రాజకీయ వారసులు రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తమ సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 April 2024 11:49 AM IST
'నేను రాజన్న బిడ్డను గుర్తు పెట్టుకో'.. సజ్జలపై షర్మిల తీవ్ర ఆగహం
వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. '
By అంజి Published on 8 April 2024 8:46 AM IST
మీ కొడుకు జగన్ పేదల పక్షం.. చంద్రబాబు అలా కాదు: సీఎం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రతిపక్షాలకు గట్టిగా గుణపాఠం చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటర్లను కోరారు.
By అంజి Published on 8 April 2024 6:45 AM IST
'ధర తగ్గింపుతో పాటు నాణ్యమైన మద్యం'.. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ హామీ
ప్రతిపక్ష టీడీపీ అధికారంలోకి వస్తే, తక్కువ ధరలకు మంచి నాణ్యత గల మద్యం ఇస్తామనే హామీ ఇస్తోంది. మే 13న దక్షిణాదిలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి...
By అంజి Published on 7 April 2024 11:20 AM IST
'ఏపీ భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా?'.. ఏపీ ప్రజలను ప్రశ్నించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన పవన్కల్యాణ్, బీజేపీతో తెలుగుదేశం కుమ్మక్కయ్యిందని జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 7 April 2024 7:14 AM IST
ఏపీ ఉజ్వల భవిష్యత్తు కోసం కంకణం కట్టుకున్నాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీని గద్దే దించేందుకు, అధికార వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసేందుకు జనసేన, బీజేపీ, టీడీపీ చేతులు కలిపాయని టీడీపీ అధినేత...
By అంజి Published on 7 April 2024 6:18 AM IST
'హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు'.. వైఎస్ షర్మిల ఆన్ఫైర్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. జగనన్న ఓడించాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
By అంజి Published on 5 April 2024 1:45 PM IST
బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు
చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని పేర్ని నాని అన్నారు.
By Medi Samrat Published on 4 April 2024 9:00 PM IST
Vizag: ట్రక్కు-వ్యాన్ ఢీ.. ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్ను ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.
By అంజి Published on 4 April 2024 12:00 PM IST
'వాలంటీర్లు.. ఇప్పుడు బలవంతపు వైసీపీ కార్యకర్తలు'.. చంద్రబాబు సంచలన ఆరోపణలు
అధికార వైఎస్ఆర్సీపీ వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించి తమ పార్టీ కార్యకర్తలుగా చేసుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు.
By అంజి Published on 4 April 2024 6:45 AM IST











