You Searched For "APNews"
శుభవార్త.. ఎల్లుండి నుంచి 'సదరం' స్లాట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్కు సంబంధించి ప్రభుత్వం...
By అంజి Published on 12 Nov 2025 11:00 AM IST
Andhrapradesh: నేటి నుంచి 'స్వామిత్వ' గ్రామ సభలు
ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వ (SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 10 Nov 2025 7:15 AM IST
'ప్రతి వ్యక్తికి రూ.2.5 లక్షల హెల్త్ కవరేజ్'.. ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో త్వరలో ప్రతి వ్యక్తికి ₹2.5 లక్షల హెల్త్ కవరేజ్, ప్రతి కుటుంబానికి ₹25 లక్షల వరకు వైద్య సేవలను అందించే సార్వత్రిక ఆరోగ్య బీమా పాలసీని...
By అంజి Published on 10 Nov 2025 6:42 AM IST
అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి.. షాక్లో కుటుంబ సభ్యులు
అమెరికాలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల యువతి అనారోగ్యం బారిన పడి మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 9 Nov 2025 8:13 AM IST
'ప్రతి ఎర్రచందనం దుంగకూ బార్ కోడ్'.. స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
స్మగ్లర్ల చేతిలో అక్రమంగా నరకగా అటవీ శాఖ అధికారులకు పట్టుబడిన ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడ్, జియో ట్యాగింగ్ తో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు...
By అంజి Published on 9 Nov 2025 7:40 AM IST
'పంట నష్ట పరిహారం హెక్టారుకు రూ.25000'.. మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన
తుఫాను వల్ల పంటలు కొల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్టు...
By అంజి Published on 9 Nov 2025 7:11 AM IST
'జియోసడక్తో గ్రామీణ రోడ్ల అనుసంధానం'.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రి కె. పవన్ కళ్యాణ్.. అన్ని గ్రామీణ రోడ్లను జియోసడక్ కు...
By అంజి Published on 8 Nov 2025 9:50 AM IST
'పార్టీకి చెడ్డపేరు తెస్తే కఠిన చర్యలు'.. నాయకులకు టీడీపీ హెచ్చరిక
కొంతమంది నాయకుల ప్రవర్తన పార్టీకి చెడ్డపేరు తెస్తోందని, తమ మార్గాలను మార్చుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని...
By అంజి Published on 6 Nov 2025 7:32 AM IST
రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రూ.18కే కిలో గోధుమ పిండి
జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల...
By అంజి Published on 6 Nov 2025 6:45 AM IST
'భోగాపురం ఎయిర్పోర్ట్లో త్వరలో ట్రయల్ రన్'.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని...
By అంజి Published on 5 Nov 2025 7:35 AM IST
Andhrapradesh: దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
By అంజి Published on 4 Nov 2025 11:35 AM IST
విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
మంగళవారం తెల్లవారుజామున వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
By అంజి Published on 4 Nov 2025 10:05 AM IST











