You Searched For "APNews"
పేదలకు శుభవార్త.. మండలానికో 'జన ఔషధి' స్టోర్
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులు అందుబాటులో ఉండేలా చేయడం, పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం, ప్రతి మండలంలో జన్ ఔషధి దుకాణాలను ఏర్పాటు...
By అంజి Published on 26 Aug 2025 6:35 AM IST
Andhrapradesh: వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది.
By అంజి Published on 25 Aug 2025 6:38 AM IST
మున్సిపల్ కార్మికులకు భారీ శుభవార్త.. రూ.1 కోటి బీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం మున్సిపల్ కార్మికులకు రూ.1 కోటి బీమా సౌకర్యాన్ని, అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు రూ.20 లక్షల బీమా...
By అంజి Published on 24 Aug 2025 7:00 AM IST
గుడ్న్యూస్.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కొత్త స్కీం
మున్సిపల్ కార్మికులు, వారి కుటుంబాలకు సంక్షేమం, భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
By Medi Samrat Published on 23 Aug 2025 6:10 PM IST
'వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ పెన్షన్ ఆగదు'.. మంత్రి కొండపల్లి బిగ్ అప్డేట్
పెన్షన్లు తొలగిస్తున్నట్టు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి...
By అంజి Published on 23 Aug 2025 8:05 AM IST
రైతులకు భారీ శుభవార్త.. ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
రైతులకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
By అంజి Published on 23 Aug 2025 6:36 AM IST
వైసీపీ ముసుగు మళ్ళీ తొలగింది: వైఎస్ షర్మిల
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్ధతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 'వైసీపీ ముసుగు మళ్లీ...
By అంజి Published on 22 Aug 2025 12:27 PM IST
పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికీ అన్యాయం జరగకూడదని, నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By అంజి Published on 22 Aug 2025 6:19 AM IST
ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 21 Aug 2025 4:54 PM IST
దివ్యాంగ పెన్షన్లు.. మరో ఛాన్స్ కల్పించిన ఏపీ ప్రభుత్వం
పెన్షన్కు అనర్హులుగా నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దివ్యాంగ పెన్షన్కు అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి...
By అంజి Published on 20 Aug 2025 10:23 AM IST
పీ4 పథకం.. ఇప్పటి వరకు 13 లక్షల బంగారు కుటుంబాలు షార్ట్లిస్ట్
ప్రత్యేక సాయం కోసం ప్రభుత్వం పీ4 పథకం కింద ఇప్పటివరకు దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను షార్ట్లిస్ట్ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 20 Aug 2025 7:00 AM IST
Andhra Pradesh : ముంపు ప్రభావిత జిల్లాలలో సహాయ కార్యకలాపాలకై నిధులు విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్...
By Medi Samrat Published on 19 Aug 2025 7:45 PM IST