You Searched For "APNews"
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి టారిఫ్ సబ్సిడీ ముందస్తు క్లెయిమ్గా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన రూ.2,637 కోట్లకు..
By అంజి Published on 4 Nov 2025 8:21 AM IST
పని గంటలు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
By అంజి Published on 4 Nov 2025 7:57 AM IST
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.
By అంజి Published on 3 Nov 2025 6:45 AM IST
Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం
రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు.
By అంజి Published on 1 Nov 2025 12:50 PM IST
త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీన జరగాల్సి...
By అంజి Published on 1 Nov 2025 7:29 AM IST
42 నుంచి 26 నిమిషాలకు తగ్గిన ఓపీ సేవల సమయం
కూటమి ప్రభుత్వం జూన్ 2024లో అధికారంలోకొచ్చినప్పట్నించి ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరచడానికి చేపట్టిన ప్రయత్నాలు సానుకూల ఫలితాల్ని...
By Medi Samrat Published on 30 Oct 2025 6:36 PM IST
యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్
యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 30 Oct 2025 3:40 PM IST
లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 29 Oct 2025 8:20 PM IST
మొంథా తుఫాను విధ్వంసం.. భారీ వర్షాలు.. నదులకు పోటెత్తిన వరద.. నెలకొరిగిన చెట్లు
రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు నదులు, వాగులకు వరద పోటెత్తింది. నంద్యాల జిల్లాలో కుందూనది, ఏపీ, తెలంగాణ సరిహద్దు లింగాలగట్టు...
By అంజి Published on 29 Oct 2025 10:06 AM IST
మొంథా ఎఫెక్ట్... ఏపీలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు ₹2,200 కోట్లు నష్టం!
మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించింది. అనేక జిల్లాల్లో ట్రాన్స్మిషన్ మరియు పంపిణీ నెట్వర్క్లను దెబ్బతీసింది.
By అంజి Published on 29 Oct 2025 8:53 AM IST
గుర్లా కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. చెలరేగిన మంటలు.. ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత
విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Oct 2025 8:30 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. 35 మంది డ్రైవర్లను విచారించిన పోలీసులు.. లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2గా ఉన్న బస్సు యజమాని కోసం...
By అంజి Published on 29 Oct 2025 7:52 AM IST











