You Searched For "APNews"
సింగయ్య మృతి.. వెలుగులోకి షాకింగ్ వీడియో!
వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో గుంటూరు ఏటూకూరు బైపాస్ వద్ద ఓ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Jun 2025 12:46 PM IST
యోగా విశ్వాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
By అంజి Published on 21 Jun 2025 7:25 AM IST
'యోగా డే' వేడుకలు.. నేడు మధ్యాహ్నం వరకే పాఠశాలలు
నేడు రాష్ట్రంలో పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 21 Jun 2025 6:40 AM IST
'తల్లికి వందనం' డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి
అర్హులైనా 'తల్లికి వందనం' పథకం డబ్బులు జమకాని వారు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.
By అంజి Published on 20 Jun 2025 8:06 AM IST
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పిల్.. మాజీ ఎంపీకి హైకోర్టు షాక్..!
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్కు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 19 Jun 2025 11:45 AM IST
ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది : వైఎస్ జగన్
కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 18 Jun 2025 8:42 PM IST
ఏపీలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి
అల్లూరి సీతరామరాజు జిల్లా దేవీపట్నం పరిధిలోని రంపచోడవరం - మారేడుమిల్లి మధ్యలో ఉన్న అటవీప్రాంతం కొండమొదలులో గ్రేహౌండ్స్, మావోయిస్టులకు మధ్య జరిగిన...
By అంజి Published on 18 Jun 2025 9:39 AM IST
'అన్నదాత సుఖీభవ' రైతులకు శుభవార్త
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 20వ తేదీన తొలి విడత నగదు జమ చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం...
By అంజి Published on 17 Jun 2025 7:20 AM IST
మహిళలకు నెలకు రూ.1500.. కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం
సూపర్ సిక్స్లో కీలకమైన 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 16 Jun 2025 1:32 PM IST
పల్నాడుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడులో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 15 Jun 2025 9:17 PM IST
రైతులకు అన్నదాత సుఖీభవ సాయం.. మంత్రి కీలక ప్రకటన
ఏడాది కాలంలో సూపర్ సిక్స్ లో హామీలను 85 శాతం వరకు అమలు పూర్తి చేశామని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు
By Medi Samrat Published on 14 Jun 2025 4:23 PM IST
'అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం'.. ఆ రోజు వరకు డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేష్
అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
By అంజి Published on 14 Jun 2025 9:08 AM IST