You Searched For "APNews"
మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్లైన్ పోర్టల్.. ప్రారంభించనున్న ఏపీ మహిళా కమిషన్
మహిళల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు త్వరలో ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్ను ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్..
By అంజి Published on 11 Oct 2025 7:25 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త.. అతిపెద్ద వసతి సముదాయం
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్న్యూస్ చెప్పింది. నూతనంగా నిర్మించిన పీఏసీ-5 ..
By అంజి Published on 11 Oct 2025 6:38 AM IST
Guntur: అన్నపర్రు బాయ్ హాస్ట్లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాయ్స్ హాస్టల్లో 47 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 10 Oct 2025 5:01 PM IST
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ
కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..
By అంజి Published on 8 Oct 2025 8:00 AM IST
జనవరి 1 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) చెత్త రహిత రాష్ట్రంగా మారే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.
By అంజి Published on 7 Oct 2025 7:16 AM IST
త్వరలోనే పీహెచ్సీ వైద్యుల సమస్యల పరిష్కారం: మంత్రి సత్య కుమార్
సెప్టెంబర్ 29 నుండి సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని..
By అంజి Published on 5 Oct 2025 8:07 AM IST
Chittoor: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. చెలరేగిన నిరసన
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం, చుట్టుపక్కల మండలాల్లో.. శుక్రవారం (అక్టోబర్ 3) తెల్లవారుజామున దేవలంపేట..
By అంజి Published on 4 Oct 2025 7:55 AM IST
ఏపీ సర్కార్ భారీ శుభవార్త.. నేడు వారి ఖాతాల్లోకి రూ.15,000
కూటమి ప్రభుత్వం ఇవాళ 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకాన్ని ప్రారంభించనుంది. ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనుంది.
By అంజి Published on 4 Oct 2025 6:39 AM IST
టీడీపీ ఎమ్మెల్యేపై 'అవమానకరమైన' పోస్ట్.. వైసీపీ నేత పీఏ అరెస్టు
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై అవమానకరమైన పోస్టులు పెట్టిన కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమ్జాద్ బాషా వ్యక్తిగత...
By అంజి Published on 3 Oct 2025 10:26 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే ఛాన్స్
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
By అంజి Published on 3 Oct 2025 8:33 AM IST
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. బిగ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం సుమారు నిన్న సాయంత్రం5 గంటల సమయంలో గోపాల్పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 3 Oct 2025 6:55 AM IST
దేవరగట్టులో కర్రల సమరం.. 100 మందికిపైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా హోళగుంద మండడలం దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన బన్నీ ఉత్సవంలో 2 లక్షల మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 3 Oct 2025 6:39 AM IST











