You Searched For "APNews"
ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఊపందుకున్న ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో,
By అంజి Published on 11 Aug 2025 7:00 AM IST
2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా: సీఎం చంద్రబాబు
2029 నాటికి పేదరిక నిర్మూలనకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 10 Aug 2025 7:39 AM IST
అల్ప పీడనం.. 3 రోజులు అతి భారీ వర్షాలు
ఈ నెల 13న పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే...
By అంజి Published on 10 Aug 2025 7:05 AM IST
అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు.
By అంజి Published on 9 Aug 2025 6:09 PM IST
గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో...
By Medi Samrat Published on 8 Aug 2025 3:15 PM IST
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి రోజూ 25 లక్షల మంది మహిళలకు ప్రయోజనం
ఈ ఏడాది ఆగస్టు 15 నుండి రాష్ట్ర రవాణా బస్సులలో ప్రవేశపెట్టబడుతున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం...
By అంజి Published on 6 Aug 2025 7:27 AM IST
ఎల్లో అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By అంజి Published on 6 Aug 2025 7:05 AM IST
గుడ్న్యూస్.. మగ్గాలకు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 5 Aug 2025 8:15 PM IST
మార్చి నాటికి 4 వేల ఇళ్లు పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
By Medi Samrat Published on 5 Aug 2025 6:41 PM IST
ఆరోగ్య భద్రతే లక్ష్యంగా.. ఏపీలో కొత్త బార్ పాలసీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి కొత్త బార్ పాలసీని అమలు చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 1:18 PM IST
మన్యం, అల్లూరి జిల్లాల్లో రెండేళ్లలో 312 మంది బాలికలకు గర్భం
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు జిల్లాల్లో గత రెండు విద్యా సంవత్సరాల్లో 442 మంది పాఠశాలకు వెళ్లే బాలికలు వివాహం చేసుకున్నారు.
By అంజి Published on 5 Aug 2025 9:29 AM IST
కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 7:49 AM IST