You Searched For "APNews"
Andhra Pradesh: విద్యా మిత్ర కిట్లకు రూ.830 కోట్ల నిధులు విడుదల
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో...
By అంజి Published on 13 Dec 2025 9:50 AM IST
Amaravati Bill: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!
అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం నాడు కేంద్ర కేబినెట్లో చర్చకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి...
By అంజి Published on 13 Dec 2025 6:52 AM IST
పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోంది: అనిల్ కుమార్
పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. 'కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరింది.
By అంజి Published on 12 Dec 2025 5:26 PM IST
వైజాగ్లో కాగ్నిజెంట్ క్యాంపస్కు భూమి పూజ.. టెక్ఫిన్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈరోజు విశాఖపట్నంలో 8,000 సీట్ల సౌకర్యానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది.
By అంజి Published on 12 Dec 2025 3:03 PM IST
Vizag: కాగ్నిజెంట్ క్యాంపస్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖపట్నంలోకి అడుగుపెట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న దాని తాత్కాలిక క్యాంపస్ను...
By అంజి Published on 10 Dec 2025 11:30 AM IST
స్క్రబ్ టైఫస్ కేసుల వ్యాప్తి నివారించడానికి టాస్క్ఫోర్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటోంది.
By అంజి Published on 10 Dec 2025 7:29 AM IST
రాయచోటిలో విషాదం.. వీధి కుక్కలు వెంబడించడంతో బైకర్ మృతి
సోమవారం (డిసెంబర్ 08, 2025) తెల్లవారుజామున రాయచోటిలో వీధికుక్కలను వెంబడించడంతో, వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ బైకర్ తన బైక్ను గోడను ఢీకొట్టాడు.
By అంజి Published on 9 Dec 2025 9:24 AM IST
రేషన్దారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. త్వరలో గోధుమ పిండి, సన్నబియ్యం పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్దారులకు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే పీడీఎస్ కింద సన్న బియ్యం అందించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...
By అంజి Published on 9 Dec 2025 7:00 AM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అయ్యప్ప భక్తులు సహా 5 మంది మృతి చెందారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా...
By అంజి Published on 6 Dec 2025 7:38 AM IST
'కలలకు రెక్కలు'.. కొత్త పథకం ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఉన్నత విద్య, విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 6 Dec 2025 7:18 AM IST
సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలి: డిప్యూటీ సీఎం పవన్
సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలని, ఆవిష్కర్తలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ,...
By అంజి Published on 3 Dec 2025 9:30 AM IST
Andhrapradesh: స్కూళ్లలోకి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు.. 1146 పోస్టులకు నియామకం
టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే...
By అంజి Published on 3 Dec 2025 8:17 AM IST











