You Searched For "APNews"
'హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు'.. వైఎస్ షర్మిల ఆన్ఫైర్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. జగనన్న ఓడించాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
By అంజి Published on 5 April 2024 1:45 PM IST
బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు
చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని పేర్ని నాని అన్నారు.
By Medi Samrat Published on 4 April 2024 9:00 PM IST
Vizag: ట్రక్కు-వ్యాన్ ఢీ.. ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్ను ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.
By అంజి Published on 4 April 2024 12:00 PM IST
'వాలంటీర్లు.. ఇప్పుడు బలవంతపు వైసీపీ కార్యకర్తలు'.. చంద్రబాబు సంచలన ఆరోపణలు
అధికార వైఎస్ఆర్సీపీ వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించి తమ పార్టీ కార్యకర్తలుగా చేసుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు.
By అంజి Published on 4 April 2024 6:45 AM IST
కడప నుంచి షర్మిల పోటీ.. రాజకీయంగా మారిన వైఎస్ కుటుంబ కలహాలు
కడప లోక్సభ నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తన కజిన్, ప్రస్తుత వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డికి సవాల్ విసిరేందుకు రంగం సిద్ధం...
By అంజి Published on 3 April 2024 12:53 PM IST
గుడ్న్యూస్.. నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
సాంఘిక సంక్షేమ పింఛన్లను లబ్ధిదారులకు ఏప్రిల్ 3 (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు దశలవారీగా పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 3 April 2024 7:00 AM IST
సంక్షేమం, అభివృద్ధి అంటే.. జగన్ పేరే గుర్తుకు వస్తుంది: ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రతిపక్ష టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కలయికపై విరుచుకుపడ్డారు
By అంజి Published on 3 April 2024 6:46 AM IST
సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారు?: సునీత
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు.
By అంజి Published on 2 April 2024 12:32 PM IST
APPolls: బీజేపీతో పొత్తు కారణంగా.. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు
ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ- తెలుగుదేశం పార్టీ- జనసేన పార్టీ కూటమిలో టిక్కెట్ల కేటాయింపు పార్టీ కార్యకర్తలలో అసంతృప్తిని...
By అంజి Published on 2 April 2024 8:06 AM IST
వడగాలుల ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు, ఉక్కపోతతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలలో 38–42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది.
By Medi Samrat Published on 1 April 2024 12:15 PM IST
ఏపీలో పెన్షన్స్ పంపిణీ ఇలా సాగనుంది
పెన్షన్లతో సహా ఏ పథకం కింద నగదు ప్రయోజనాల పంపిణీకి వాలంటీర్ల సేవలను వినియోగించుకోవద్దని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు...
By Medi Samrat Published on 1 April 2024 11:00 AM IST
కూటమి తరపున అక్కడి నుండి పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు
By Medi Samrat Published on 30 March 2024 4:01 PM IST