You Searched For "APNews"
రేపు పులివెందులకు వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు.
By అంజి Published on 18 Jun 2024 4:00 PM IST
'గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా?'.. వైఎస్ జగన్పై సోమిరెడ్డి ఫైర్
బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తిపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు
By అంజి Published on 18 Jun 2024 10:34 AM IST
బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. సురక్షితంగా బయటకు తీసిన డాక్టర్లు
పొరపాటున చిన్న బ్యాటరీని మింగిన 11 నెలల పాపను డాక్టర్లు కాపాడారు. పాప కడుపులో నుండి బ్యాటరీని డాక్టర్లు సురక్షితంగా బయటకు తీశారు.
By అంజి Published on 16 Jun 2024 12:00 PM IST
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం కుట్ర
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...
By Medi Samrat Published on 15 Jun 2024 4:30 PM IST
ప్రజలే మమ్మల్ని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారు: వైఎస్ జగన్
భవిష్యత్తులో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి...
By అంజి Published on 15 Jun 2024 7:39 AM IST
ఐటీ శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేస్తా: నారా లోకేష్
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో తాను నేర్చుకున్న పాఠాలతో మరింత బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా పని చేస్తానన్న నమ్మకం ఉంది అని లోకేష్ తెలిపారు.
By అంజి Published on 15 Jun 2024 6:36 AM IST
ఫించన్ల పెంపు, మెగా డీఎస్సీ,.. సీఎం చంద్రబాబు మొదటి 5 సంతకాలు వీటిపైనే
ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబు.. అంతే స్థాయిలో గుర్తుండిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు.
By అంజి Published on 13 Jun 2024 6:26 AM IST
ఏపీ మంత్రివర్గ జాబితా ఇదే.. 17 మంది కొత్తవారే
టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎంగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 12 Jun 2024 6:35 AM IST
AndhraPradesh: పింఛన్ల పెంపుపై అధికారుల కసరత్తు.. ఒక్కొక్కరికి రూ.7 వేలు
రూ.4 వేల పింఛను పెంపుతో పాటు దివ్యాంగులకు రూ.6 వేల పింఛనును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి.
By అంజి Published on 11 Jun 2024 6:49 AM IST
AndhraPradesh: మంత్రి పదవులు.. ఏ పార్టీకి ఎన్ని?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పుపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా...
By అంజి Published on 10 Jun 2024 1:04 PM IST
కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన వారికి ఫోన్ కాల్స్.. టీడీపీ ఎంపీల్లో ఎవరికి ఫోన్ వచ్చిందంటే?
మరికొద్ది గంటల్లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
By అంజి Published on 9 Jun 2024 11:13 AM IST
వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం: వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
By అంజి Published on 9 Jun 2024 10:15 AM IST