You Searched For "APNews"
NDA Bonding: చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ!
తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 7 Jun 2024 9:00 AM IST
ఢిల్లీలో రేపు ఎన్డీఏ సమావేశం.. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
న్యూఢిల్లీలో శుక్రవారం జరిగే ఎన్డీయే సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరుకావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఆదేశించారు.
By అంజి Published on 6 Jun 2024 3:17 PM IST
జగన్ ఓటమికి షర్మిల ప్రచారమే కారణమా..?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఎన్నికల వేళ...
By అంజి Published on 6 Jun 2024 1:21 PM IST
వివేకా హత్య కేసులో ఓ జంట.. జమ్మలమడుగు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ఓ జంట ప్రమేయం ఉందని కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 6 Jun 2024 11:01 AM IST
'వైసీపీ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది'.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంచలన ఆరోపణలు
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారిన టీడీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 5 Jun 2024 2:00 PM IST
నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు
నారా చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి కాబోతున్నారు.
By అంజి Published on 4 Jun 2024 10:32 PM IST
పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు
ఈ ఉదయం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు.
By Medi Samrat Published on 31 May 2024 6:24 PM IST
'స్కూల్ గదిలో అత్యాచారం'.. సీఎం జగన్కి బాలిక ఆర్తనాదాలు వినిపించవు: వైఎస్ షర్మిల
లండన్ వీధుల్లో విహరిస్తున్న సీఎం వైఎస్ జగన్ కి రాష్ట్రంలో జరుగుతున్న ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల...
By అంజి Published on 24 May 2024 7:30 PM IST
10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు.. ఎవరినీ వదిలి పెట్టం: ఏపీ సీఈవో
మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చినట్టు రాష్ట్ర సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
By అంజి Published on 22 May 2024 2:00 PM IST
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మణం చెందారు.
By అంజి Published on 18 May 2024 11:00 AM IST
టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి...
By M.S.R Published on 16 May 2024 10:17 AM IST
హై అలర్ట్.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్
పల్నాడు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా సద్దుమణగలేదు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు
By Medi Samrat Published on 15 May 2024 1:30 PM IST