You Searched For "APNews"
సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ పదవీకాలాన్ని 6 నెలల పాటు జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం...
By అంజి Published on 27 Jun 2024 7:45 PM IST
అమరావతిపై ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారులు.. సీఎం చంద్రబాబు ప్లాన్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో ఎన్.చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రీన్ఫీల్డ్ రాజధాని అమరావతిపై పెట్టుబడిదారులు మరోసారి ఆసక్తి కనబరుస్తున్నారు.
By అంజి Published on 27 Jun 2024 5:00 PM IST
తాగు నీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి: పవన్ కళ్యాణ్
తాగునీటి సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులకు సూచించారు
By అంజి Published on 27 Jun 2024 3:30 PM IST
పదేళ్ల వరకు.. జగన్కు ప్రతిపక్ష హోదా రాదు: మంత్రి పయ్యావుల
పదేళ్ల వరకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
By అంజి Published on 26 Jun 2024 3:00 PM IST
'ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటా'.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ
ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోతే దాని ప్రభావం తనకు తెలుసని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
By అంజి Published on 26 Jun 2024 10:33 AM IST
ప్రతిపక్ష హోదాపై స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ...
By అంజి Published on 25 Jun 2024 4:15 PM IST
Andhrapradesh: పవన్ కల్యాణ్ ఆఫీసు ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
అమరావతి: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 25 Jun 2024 1:53 PM IST
ఎన్నారైల పెట్టుబడుల కోసం.. ఆంధ్రా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ హెల్ప్డెస్క్ ఏర్పాటు
పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలకు మద్దతుగా హెల్ప్డెస్క్ను ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఫెడరేషన్...
By అంజి Published on 25 Jun 2024 10:32 AM IST
బాపట్లలోని రెండు బీచ్లను మూసివేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని రెండు బీచ్లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు.
By అంజి Published on 24 Jun 2024 8:30 PM IST
కాకినాడలో అతిసార విజృంభణ.. 120పైగా కేసులు నమోదు.. వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
కాకినాడ జిల్లాలో అతిసార విజృంభించిన నేపథ్యంలో, మరింత వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అత్యవసర చర్యలను అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Jun 2024 6:15 PM IST
'ఏపీ సంక్షేమమే ధ్యేయం.. పదవులపై ఆసక్తి లేదు'.. అమిత్ షాతో ఫోన్ కాల్లో చంద్రబాబు
లోక్సభ స్పీకర్ ఎంపిక విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
By అంజి Published on 23 Jun 2024 6:48 PM IST
Andhrapradesh: పార్టీ కార్యాలయాలకు లీజులు.. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం
గుంటూరు జిల్లాలో వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత, విశాఖపట్నంలో మరో రెండు కార్యాలయాలకు నోటీసుల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది.
By అంజి Published on 23 Jun 2024 2:07 PM IST