You Searched For "AP Government"
Andhrapradesh: వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది.
By అంజి Published on 25 Aug 2025 6:38 AM IST
'దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు'.. అర్హులందరికీ ఇస్తామన్న ఏపీ సర్కార్
దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు.. అర్హులందరికీ పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 24 Aug 2025 9:37 AM IST
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు కన్వీనర్ కీలక సూచనలు
మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది..అని మెగా...
By Knakam Karthik Published on 22 Aug 2025 11:32 AM IST
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:15 AM IST
దివ్యాంగ పెన్షన్లు.. మరో ఛాన్స్ కల్పించిన ఏపీ ప్రభుత్వం
పెన్షన్కు అనర్హులుగా నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దివ్యాంగ పెన్షన్కు అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి...
By అంజి Published on 20 Aug 2025 10:23 AM IST
ప్రభుత్వ పాలసీలు ఇకపై వారికి అనుకూలంగానే ఉంటాయి: సీఎం చంద్రబాబు
చనిపోయాక కూడా పది మంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి, అందుకే మానవత్వంలో ముందుకు పోవాలి..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 2:39 PM IST
స్త్రీ శక్తి పథకం..మరో గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 19 Aug 2025 11:07 AM IST
మహిళల ఆశీస్సులు ఉన్నంత వరకు కొండలనైనా పిండి చేస్తాం: సీఎం చంద్రబాబు
మీ ఆనందం కోసమే మేం అహర్నిశల పని చేస్తున్నాం..అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
By Knakam Karthik Published on 15 Aug 2025 5:50 PM IST
మహిళలకు గుడ్న్యూస్..ఉచిత బస్సు పథకం ప్రారంభించిన సీఎం
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం "స్త్రీ శక్తి'ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:23 PM IST
విద్యుత్ ఛార్జీలు, మోటార్లకు స్మార్ట్మీటర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:37 AM IST
పంద్రాగస్టు నుంచి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 5:53 PM IST
ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 12 Aug 2025 2:38 PM IST

















