You Searched For "AP Government"
ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By అంజి Published on 7 Jun 2025 9:30 AM IST
రైతులకు గుడ్న్యూస్.. 'అన్నదాతా సుఖీభవ' డబ్బుల జమ ఎప్పుడంటే?
అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల పెట్టుబడి కోసం రూపొందించిన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాన్ని అమలు...
By అంజి Published on 7 Jun 2025 6:41 AM IST
ఆ మూడు పంటల కొనుగోలుపై రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 7:28 AM IST
వక్రబాష్యం చెప్పేలా వారి పాలన, వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనకే దక్కుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 Jun 2025 10:30 PM IST
ఏపీలో కానిస్టేబుళ్లకు పదోన్నతి సహా పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 7:28 PM IST
రేపు వెన్నుపోటు దినోత్సవం..ప్రజలు తరలిరావాలన్న మాజీ సీఎం
ఈ నేపథ్యంలోనే రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 3:33 PM IST
ఆ ఉద్దేశం ఎంత మాత్రం లేదు..తుని రైలు దగ్ధం కేసు తీర్పుపై ఏపీ సర్కార్ స్పష్టత
తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలకమైన స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:56 PM IST
గొప్పలు చెప్పుకుంటారు కానీ, ఆయన అనుభవం ఏపీకి ఉపయోగపడిందేమీ లేదు: జగన్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:02 PM IST
ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 2 Jun 2025 7:15 AM IST
యోగా దినోత్సవం..గిన్నిస్ రికార్డ్ టార్గెట్గా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నెల రోజుల యోగాంధ్ర ప్రచారం కోసం 1.13 కోట్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు
By Knakam Karthik Published on 1 Jun 2025 6:01 PM IST
ముంబై నటి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారికి ఊరట
సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:22 AM IST
రాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్లు మంజూరు..వారికి నెలకు రూ.4 వేలు
స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్లు జారీకి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 30 May 2025 8:47 AM IST