You Searched For "Andrapradesh"
వైఎస్సార్ హయాంలోనే తిరుమల అపవిత్రతకు బీజం..చంద్రబాబు సంచలన కామెంట్స్
టీటీడీ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు 2005లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2026 2:59 PM IST
ఏపీలో ఏసీబీ పంజా..లంచం తీసుకుంటూ దొరికిపోయిన సీఐ, ఎస్ఐ, ఎంఈఓ
ఆంధ్రప్రదేశ్లో ACB సోమవారం జరిపిన దాడుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక మండల విద్యాధికారి (MEO), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు
By Knakam Karthik Published on 23 Feb 2026 9:30 PM IST
రాజమండ్రి కల్తీ పాల ఘటన..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 8:14 PM IST
కల్తీ పాల సరఫరాపై నిగ్గుతేల్చండి..షర్మిల డిమాండ్
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 23 Feb 2026 6:50 PM IST
కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..బాధ్యులపై కఠిన చర్యలకు నిర్ణయం
కల్తీ పాలు తాగి ప్రజలు అస్వస్థతకు గురికావడం మరియు మరణాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 23 Feb 2026 3:44 PM IST
టీటీడీ నెయ్యి టెండర్లలో భారీ గోల్మాల్..వైసీపీ సంచలన ట్వీట్
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
By Knakam Karthik Published on 23 Feb 2026 3:26 PM IST
నెల్లూరులో విషాదం..ఇంట్లో తండ్రి మృతదేహం, ఇంటర్ పరీక్షకు కొడుకు
నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 23 Feb 2026 3:07 PM IST
ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..రాజమండ్రి కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం వై.ఎస్. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 2:11 PM IST
తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్..ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో సవాల్
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కింది.
By Knakam Karthik Published on 22 Feb 2026 3:51 PM IST
బీజేపీకి బానిసలుగా చంద్రబాబు, జగన్, పవన్..షర్మిల హాట్ కామెంట్స్
ఏఐ (AI) సదస్సు వేదికగా చైనా రోబో కుక్కను ప్రదర్శించి దేశ పరువును ప్రధాని మోదీ తీస్తుంటే.. చంద్రబాబు, జగన్, పవన్ల నోళ్లు ఎందుకు పెకలడం లేదని వైఎస్...
By Knakam Karthik Published on 22 Feb 2026 2:53 PM IST
ఏపీలో వింత వాతావరణం..ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం వింతగా మారుతోంది. వేసవి కాలం రాకముందే భానుడు భగభగలాడుతున్నాడు.
By Knakam Karthik Published on 22 Feb 2026 2:30 PM IST
శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..ఏకసభ్య కమిషన్ ఏర్పాటు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
By Knakam Karthik Published on 20 Feb 2026 9:30 PM IST











