You Searched For "Andhrapradesh"
Andhrapradesh: 'మీకు జీతం ఎవరు ఇస్తున్నారు'.. ఎస్ఐపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి సతీమణి తన వెంట స్థానిక ఎస్ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By అంజి Published on 2 July 2024 11:28 AM IST
Ongole: కేసు పక్కన పెట్టి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
మందుబాబులతో కలిసి చిందులేశాడో ఏఎస్సై. ఈ దృశ్యాలను ఫోన్లలో బంధించారు కొందరు. ఆపై సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్గా మారింది.
By అంజి Published on 2 July 2024 10:22 AM IST
విశాఖలో దారుణం.. వ్యక్తిపై ముగ్గురు దాడి.. బలవంతంగా మూత్రం తాగించి..
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక వ్యక్తిపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించిన ఆరోపణలపై మరో ఇద్దరిపై కేసు నమోదు చేయగా, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 28 Jun 2024 4:00 PM IST
ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ను.. కేంద్రం జాగ్రత్తగా పరిశీలించాలి: రాజీవ్ కుమార్
స్పెషల్ స్టేటస్ కోసం ఏపీ, బీహార్ల దీర్ఘకాల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మాజీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్...
By అంజి Published on 23 Jun 2024 4:00 PM IST
ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ.. టీడీపీ నేతలను టార్గెట్ చేసినందుకేనా?
ముగ్గురు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులను ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది.
By అంజి Published on 21 Jun 2024 8:23 AM IST
ఏపీలో గిఫ్ట్ సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా : మంత్రి టీజీ భరత్
పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తామని రాష్ట్ర...
By Medi Samrat Published on 20 Jun 2024 2:56 PM IST
ఏపీలో.. ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం: చంద్రబాబు
అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి చిరునామా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 20 Jun 2024 2:47 PM IST
ఏపీ అభ్యర్థనను తిరస్కరించిన కర్ణాటక ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. ఏనుగులను ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు కర్ణాటక ప్రభుత్వం నో చెప్పింది
By Medi Samrat Published on 16 Jun 2024 9:30 PM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 Jun 2024 12:50 PM IST
వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు త్వరలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By అంజి Published on 14 Jun 2024 11:07 AM IST
కువైట్ అగ్నిప్రమాదం.. ముగ్గురు ఏపీ కార్మికులు మృతి
కువైట్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు వలస కార్మికులు మరణించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
By అంజి Published on 14 Jun 2024 8:18 AM IST
తిరుమల నుంచే ప్రక్షాళ మొదలుపెడతా: సీఎం చంద్రబాబు
తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 13 Jun 2024 12:28 PM IST