You Searched For "Andhrapradesh"
Smart Ration Cards: ఉచితంగా స్మార్ట్ రేషన్కార్డులు.. ఇవాళే చివరి తేదీ
గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్కు...
By అంజి Published on 15 Dec 2025 8:00 AM IST
పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 9 Dec 2025 9:10 PM IST
పాఠాలు విన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
By అంజి Published on 5 Dec 2025 3:00 PM IST
Cyclone Ditwah : రేపు, ఎల్లుండి ఈ జిల్లాలలో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న దిత్వా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తరం వైపుకు...
By Medi Samrat Published on 29 Nov 2025 9:42 PM IST
Andhrapradesh: బీసీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఉచిత సివిల్స్ కోచింగ్
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్...
By అంజి Published on 28 Nov 2025 7:02 AM IST
బంగాళాఖాతంలో మరో తుఫాను 'దిట్వా'.. ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
సెన్యార్ తుఫాను బలహీనపడుతూ ఉన్నప్పటికీ.. బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ఏర్పడుతోంది. దీని కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలు అప్రమత్తంగా...
By అంజి Published on 27 Nov 2025 2:36 PM IST
ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభల తీర్థం.. ప్రకటించనున్న ప్రభుత్వం
నాలుగు శతాబ్దాల నుండి జరుగుతున్న 'ప్రభల తీర్థం' రథోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 26 Nov 2025 8:28 AM IST
Andhrapradesh: టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటి వరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి.
By అంజి Published on 21 Nov 2025 7:04 AM IST
ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితుల డిఫాల్ట్ బెయిల్ రద్దు.. లొంగిపోయేందుకు హైకోర్టు గడువు
మాజీ సీఎంఓ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సహా ముగ్గురు లిక్కర్ కుంభకోణ నిందితుల...
By అంజి Published on 20 Nov 2025 10:48 AM IST
Andhrapradesh: రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంప్లు
రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్,...
By అంజి Published on 16 Nov 2025 4:10 PM IST
ఏపీలో నేటి నుంచే సదరం స్లాట్ బుకింగ్.. మొదట ఆ 10,000 మందికి ప్రాధాన్యత
దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న...
By అంజి Published on 14 Nov 2025 7:20 AM IST
ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం.. రూ. 82 వేల కోట్ల పెట్టుబడులు
విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం చేసుకుంది. రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలు...
By Medi Samrat Published on 13 Nov 2025 4:10 PM IST











