You Searched For "Andhrapradesh"
అమరావతిలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయబడ్డాయి.
By అంజి Published on 25 Jan 2026 7:41 PM IST
మందుబాబులకు అలర్ట్.. రేపు వైన్షాపులు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద...
By అంజి Published on 25 Jan 2026 3:42 PM IST
అలర్ట్..ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది.
By Knakam Karthik Published on 25 Jan 2026 7:57 AM IST
ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. దావోస్లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్(RMZ) సంస్థ ముందుకు వచ్చింది.
By Medi Samrat Published on 20 Jan 2026 8:30 PM IST
Kakinada: భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం.. పండగ వేళ రోడ్డుపాలైన ఊరు
సంక్రాంతి వేళ పల్లెల్లో సంతోషాలు వెల్లివిరుస్తుంటే.. ఆ ఊరంతా కట్టుబట్టలతో రోడ్డు పాలైంది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో జరిగిన ఘోర అగ్ని...
By అంజి Published on 13 Jan 2026 7:41 AM IST
ఏపీలోని బస్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో సంక్రాంతి రద్దీ
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన బస్సు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది.
By అంజి Published on 11 Jan 2026 7:33 AM IST
విద్యుత్ ఛార్జీలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్త
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో...
By అంజి Published on 9 Jan 2026 8:28 AM IST
ఆ నీటిని వాడుకుంటే తప్పేంటి.? : సీఎం చంద్రబాబు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
By Medi Samrat Published on 7 Jan 2026 7:40 PM IST
కృష్ణా జల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తా: సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాల పంపకంపై వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 5 Jan 2026 7:54 AM IST
ఏపీలోని రైతులకు గుడ్న్యూస్.. రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్బుక్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శుక్రవారం రాష్ట్ర చిహ్నం కలిగిన కొత్త పట్టాదార్ పాస్బుక్ల పంపిణీని ప్రారంభించారు.
By అంజి Published on 3 Jan 2026 7:12 AM IST









