You Searched For "Andhrapradesh"
ఫలించిన మంత్రి నారా లోకేష్ కృషి.. రేపు నేపాల్ బాధితుల తరలింపునకు రంగం సిద్ధం
నేపాల్ లో చిక్కుకున్న తెలుగుపౌరులను తరలించేందుకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
By Medi Samrat Published on 10 Sept 2025 9:18 PM IST
Andhrapradesh: జైలు వార్డర్పై దాడి చేసి పారిపోయిన రిమాండ్ ఖైదీల అరెస్టు
ఆంధ్రప్రదేశ్లోని చోడవరం సబ్-జైలు నుండి హింసాత్మకంగా తప్పించుకున్న ఇద్దరు రిమాండ్ ఖైదీలను 24 గంటల్లోనే పట్టుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 10:20 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ...
By అంజి Published on 7 Sept 2025 6:58 AM IST
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 6 Sept 2025 2:24 PM IST
Andhrapradesh: దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ.. నోటీసులతో సంబంధం లేకుండానే!
నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్...
By అంజి Published on 1 Sept 2025 9:01 AM IST
తెలంగాణ, ఏపీలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల..
By అంజి Published on 1 Sept 2025 7:01 AM IST
స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. మధ్యలో ఆసక్తికర సంభాషణలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించారు.
By Medi Samrat Published on 30 Aug 2025 2:31 PM IST
Andhrapradesh: నేడు బార్ల లైసెన్స్ లాటరీ
రాష్ట్రంలో బార్ల లైసెన్స్ దరఖాస్తు గడువు నిన్న రాత్రి 10 గంటలతో ముగిసింది. కొత్త బార్ పాలసీ ప్రకారం.. మినిమం 4 దరఖాస్తులు వచ్చిన వాటికే లాటరీ...
By అంజి Published on 30 Aug 2025 7:42 AM IST
సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు
ఖరీఫ్ సీజన్లో రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యానికిగానూ బ్యాంకులు జూన్ నాటికి రూ.94,666 కోట్ల మేర రుణాలను ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
By Medi Samrat Published on 26 Aug 2025 3:18 PM IST
ఎరువుల కొరత ఉండదు.. ఆందోళన వద్దు : మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Aug 2025 4:54 PM IST
గుడ్న్యూస్.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్
ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వినియోగదారుల...
By Medi Samrat Published on 22 Aug 2025 8:00 PM IST
సాస్కి కింద అదనంగా రూ.5,000 కోట్లు కేటాయించండి
ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 2:30 PM IST