You Searched For "Andhrapradesh"
ఏపీలో కూడా రుణమాఫీ చేయండి : వైఎస్ షర్మిల
భారీ వర్షాలు ఒక విపత్తు.. చితికి పోయి ఉన్న రైతుల మీద పిడుగు పడ్డట్లు అయ్యిందని APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 22 July 2024 3:08 PM IST
అమెరికాలో కారు ప్రమాదం.. ఆంధ్రా వెటర్నరీ విద్యార్థిని మృతి
ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన జెట్టి హారిక అనే 25 ఏళ్ల వెటర్నరీ విద్యార్థిని జూలై 20, శనివారం అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో జరిగిన కారు...
By అంజి Published on 22 July 2024 12:28 PM IST
ఏపీలో భారీ వర్షాలు.. అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు.. అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతికూల వాతావరణం వల్ల సంభవించే ప్రాణనష్టాన్ని తగ్గించే మార్గాలపై చర్చించారు.
By అంజి Published on 19 July 2024 3:14 PM IST
ఆంధ్రప్రదేశ్లో బాలికలపై వరుస ఘోరాలు.. కలకలం రేపుతోన్న అత్యాచారాలు, హత్యలు
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా మైనర్ బాలికలపై జరుగుతున్న ఘోరమైన నేరాల పరంపర కలకలం రేపుతోంది.
By అంజి Published on 18 July 2024 2:19 PM IST
వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యొచ్చు కదా అంటున్న విజయసాయి రెడ్డి
వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 17 July 2024 6:29 PM IST
ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయింది. ఆయన పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు
By Medi Samrat Published on 17 July 2024 4:16 PM IST
ఏపీలో ఆరోగ్య శ్రీ పేరు మార్పు
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ వస్తోంది
By Medi Samrat Published on 13 July 2024 7:28 PM IST
ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 11 July 2024 12:08 PM IST
ఆంధ్రాలో గత పాలకులు వీరప్పన్ వారసులు: కేంద్రమంత్రి బండి సంజయ్
తిరుమల శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
By అంజి Published on 11 July 2024 11:01 AM IST
NTR District: సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. వేడి పదార్థం మీదపడి 15 మందికి గాయాలు
సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం కారణంగా ఐదుగురు తీవ్రంగా సహా దాదాపు 15 మంది కార్మికులు గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 July 2024 10:19 AM IST
'అప్పుల్లో ఆంధ్రా.. సాయం చేయండి'.. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు.
By అంజి Published on 5 July 2024 1:23 PM IST
'ఆర్థిక సహాయం చేయండి'.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని...
By అంజి Published on 4 July 2024 3:45 PM IST