You Searched For "Andhrapradesh"
గుడ్న్యూస్.. నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బుల జమ
సీఎం వైఎస్ నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
By అంజి Published on 20 Feb 2024 6:38 AM IST
స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్న్యూస్. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి.
By అంజి Published on 19 Feb 2024 7:00 AM IST
ఏపీ, తెలంగాణ విద్యార్థులకు షాక్: ఐటీలో కొత్త నియామకాలే లేవే!
ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో క్యాంపస్ ప్లేస్మెంట్లను ప్రారంభించేందుకు అనేక IT కంపెనీలు విముఖత చూపిస్తూ ఉండడంతో విద్యార్థులలోనూ,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Feb 2024 12:45 PM IST
ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్తోనే సాధ్యం: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
By అంజి Published on 12 Feb 2024 8:59 AM IST
ఏపీ ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చిన నారా లోకేష్
‘సూపర్ సిక్స్’ హామీలతో ఆంధ్రప్రదేశ్కు కొత్త విజన్ని తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
By అంజి Published on 11 Feb 2024 6:45 PM IST
బీజేపీ, కాంగ్రెస్ కాదు.. టీడీపీనే మా ప్రతిపక్షం: సీఎం వైఎస్ జగన్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి) తమ ప్రధాన సవాలు అని సీఎం జగన్ అన్నారు.
By అంజి Published on 26 Jan 2024 7:03 AM IST
తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు
By Medi Samrat Published on 23 Jan 2024 8:00 PM IST
తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
By Medi Samrat Published on 17 Jan 2024 6:25 PM IST
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులు అక్కడే అనుమానాస్పదంగా మరణించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.
By అంజి Published on 16 Jan 2024 12:15 PM IST
'ఏపీ నుంచి రూ.408 కోట్లు ఇప్పించండి'.. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ ఆస్తులు వాడుకున్నందుకు గాను ఏపీ నుంచి రూ.408 కోట్లు వసూలు చేసి తెలంగాణకు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని...
By అంజి Published on 5 Jan 2024 10:57 AM IST
ఐ-పాక్ కీలక ప్రకటన
2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం తాము పనిచేస్తున్నట్టు ఐపాక్ సంస్థ కీలక ప్రకటన చెప్పుకొచ్చింది.
By Medi Samrat Published on 23 Dec 2023 8:43 PM IST
ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై రెండో రోజు ఈసీ బృందం సమీక్ష
రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సన్నద్ధత, ఇతర అంశాలపై విజయవాడలో రెండో రోజూ కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష నిర్వహించింది
By Medi Samrat Published on 23 Dec 2023 8:18 PM IST