You Searched For "Andhrapradesh"
వరుస రాళ్ల దాడులు.. నిన్న పవన్.. మొన్న సీఎం జగన్.. నెక్స్ట్ చంద్రబాబేనా?
గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుండగా ఎవరో రాళ్లతో దాడి చేశారు.
By అంజి Published on 15 April 2024 6:30 AM IST
ఏపీలో దారుణం.. స్వలింగ సంపర్కం వద్దన్నందుకు హత్య
ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంపర్కానికి వద్దని చెప్పాడని ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 30 March 2024 10:12 AM IST
నేడు భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది.
By అంజి Published on 20 March 2024 6:30 AM IST
ఏపీలో భారీగా వర్షాలు.. తెలంగాణలో మోస్తరు
నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది.
By అంజి Published on 19 March 2024 6:28 AM IST
తెలుగు రాష్ట్రాల్లో.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,25,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
By అంజి Published on 18 March 2024 6:35 AM IST
ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫారసు లేఖలు చెల్లవ్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విఐపి దర్శనం, వసతిలో కొన్ని మార్పులు చేసింది.
By అంజి Published on 17 March 2024 10:32 AM IST
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్ జారీ
రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 17 March 2024 6:24 AM IST
Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం
తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని, సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసారని ఓ కథనం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 March 2024 5:58 PM IST
APPolls: టీడీపీ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదల
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తాజాగా తెలుగు దేశం పార్టీ రెండో జాబితా విడుదలైంది.
By అంజి Published on 14 March 2024 1:09 PM IST
'మార్చిలోనే తీవ్ర ఎండలు'.. ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరిక
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సోమవారం ఓ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 5 March 2024 9:10 AM IST
AP: కంటకాపల్లి ప్రమాదం.. క్రికెట్ చూస్తూ రైలు నడపడం వల్లే
2023 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి గల కారణాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి...
By అంజి Published on 3 March 2024 7:46 AM IST
AP: నేటి నుంచే టెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 27 Feb 2024 6:43 AM IST