You Searched For "Andhra Pradesh"
టీడీపీ, జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తారో వారికే తెలియదు: కొడాలి నాని
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 4:05 PM IST
వచ్చే ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో.. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 1:52 PM IST
ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత, మెగా డీఎస్సీని దగా చేశారు: షర్మిల
ఏపీ కాంగ్రెస్ 'చలో సెక్రటేరియట్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 12:17 PM IST
ఏపీలో 'కండోమ్ పాలిటిక్స్'.. చీదరించుకుంటున్న ప్రజలు
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కండోమ్లు ఎన్నికల ప్రచార సాధనంగా మారాయి.
By అంజి Published on 22 Feb 2024 10:27 AM IST
AP: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఏపీ: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు కాలేజీల నుంచి తీసుకోవచ్చు.
By అంజి Published on 22 Feb 2024 7:05 AM IST
AP: ఎన్డీఏలో చేరనున్న టీడీపీ.. చివరి దశలో సీట్ల పంపకాల చర్చలు!
ఆంధ్రప్రదేశ్లో టిడిపి, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల ఒప్పందాలకు దగ్గరగా ఉన్నాయి.
By అంజి Published on 21 Feb 2024 8:16 AM IST
లోకేశ్కు రిటర్న్ గిఫ్ట్.. పప్పు తీసుకొచ్చిన మంత్రి అమర్నాథ్
ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. గిఫ్ట్లు ఇచ్చుకోవడం.. రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 7:15 PM IST
షర్మిలకు షాక్.. తిరిగి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 5:44 PM IST
చర్చకు వస్తారా.. చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 3:06 PM IST
AP: నేటి నుంచి ఆధార్ క్యాంపులు
ఏపీ: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి 23వ తేదీ వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
By అంజి Published on 20 Feb 2024 9:04 AM IST
సీఎం జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: నారా లోకేశ్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో విమర్శనాస్త్రాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 1:15 PM IST
ఏపీలో బర్డ్ ఫ్లూ భయం.. అప్రమత్తమైన అధికారులు.. చికెన్ తినడం మానేసిన ప్రజలు
కోళ్లు బర్డ్ ఫ్లూ బారిన పడ్డాయని నివేదికలు వచ్చిన తర్వాత, చాలా మంది ప్రజలు చికెన్ తినడం మానేశారు. వ్యాధి ప్రబలిన తర్వాత విక్రయాలు తక్కువగా ఉన్నాయి
By అంజి Published on 19 Feb 2024 7:51 AM IST