You Searched For "Andhra Pradesh"
ఏపీ మంత్రివర్గ జాబితా ఇదే.. 17 మంది కొత్తవారే
టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎంగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 12 Jun 2024 6:35 AM IST
నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ప్రధాని మోదీ ఏపీకి రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 12 Jun 2024 6:19 AM IST
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి జూ.ఎన్టీఆర్కు ఆహ్వానం, వస్తారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు తీసుకోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ
By Srikanth Gundamalla Published on 11 Jun 2024 7:53 PM IST
'ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు'.. రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక, ఆధునిక నగరంగా తయారు చేసుకుందామన్నారు.
By అంజి Published on 11 Jun 2024 12:05 PM IST
AndhraPradesh: పింఛన్ల పెంపుపై అధికారుల కసరత్తు.. ఒక్కొక్కరికి రూ.7 వేలు
రూ.4 వేల పింఛను పెంపుతో పాటు దివ్యాంగులకు రూ.6 వేల పింఛనును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి.
By అంజి Published on 11 Jun 2024 6:49 AM IST
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటన
మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు గుడ్బై చెప్పారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 7:43 PM IST
హిందూపురం అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ
గత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగిందని ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 5:16 PM IST
లోక్సభ స్పీకర్ పదవిపై పురందేశ్వరి ఏమన్నారంటే..
కేంద్ర కేబినెట్ కూర్పుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడారు.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 4:44 PM IST
ఏపీలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారు: పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
By Srikanth Gundamalla Published on 8 Jun 2024 9:30 PM IST
వాసుదేవ రెడ్డి నివాసంలో అధికారుల సోదాలు
ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి నివాసంలో శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
By News Meter Telugu Published on 7 Jun 2024 5:26 PM IST
ఆంధ్రప్రదేశ్ సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
By అంజి Published on 7 Jun 2024 10:12 AM IST
నిజమెంత: మోదీకి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారా?
చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టి, నిప్పంటించి ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Jun 2024 9:30 PM IST